minister

ANDHRAPRADESH

జూన్ 1 నుంచి ఫెయిర్ ప్రైస్ షాపులు తిరిగి ప్రారంభం

Trinethram News : రాష్ట్రవ్యాప్తంగా 29,760 ఫెయిర్ ప్రైస్ దుకాణాలు జూన్ 1 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ X లో ట్వీట్ చేశారు. […]

TELANGANA

Adivasi Training Program : కిన్నెరసానిలో ప్రారంభమైన ఆదివాసీ శిక్షణ కార్యక్రమం

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. హాజరైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొంగులేటి, ఖమ్మం

ANDHRAPRADESH

AP SSC : ఏపీ SSC (టెన్త్) వాల్యుయేషన్‌లో లోపాలు

Trinethram News : 5 మంది వాల్యుయేటర్లను సస్పెండ్‌ చేసిన పాఠశాల విద్యాశాఖ .. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైపాల్యంవల్లే అంటూ మండిపడుతున్న ప్రతిపక్షనేతలు ..

TELANGANA

Duddilla Sridhar Babu : తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు పార్టీ శ్రేణులు అంతా కలిసి జన్మదిన

ANDHRAPRADESH

New House : కొత్త ఇంట్లో పాలు పొంగించిన బ్రాహ్మణి

తేదీ : 25/05/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి

ANDHRAPRADESH

Celebrities in Srivari Seva : శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తేదీ : 25/05/2025. తిరుపతి జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంత్రి కొండపల్లి. శ్రీనివాస్, గాయని స్మిత, టీం ఇండియా మాజీ బిల్డింగు కోచ్ దిలీప్

NATIONAL

CM Chandrababu : అమరావతినే రాజధానిగా గుర్తించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని హోంమంత్రి అమిత్ షాను కోరిన సీఎం గత ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయం ప్రజల భవిష్యత్తుతో చెలగాటం అన్న ముఖ్యమంత్రి

ANDHRAPRADESH

MLA Adireddy Srinivas : తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగాను

ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను నా ప్రతిపాదనను యువ మంత్రి లోకేష్ ముందుకు తీసుకు వెళ్ళారు మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఇది కూటమి ప్రభుత్వ విజయం మంత్రి లోకేష్, సీఎం

TELANGANA

Sridhar Babu : కేసీఆర్కు నోటీసులు.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

Trinethram News : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.

TELANGANA

Gulzar House Fire Incident : గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ

Trinethram News : ఈ నెల 18న చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు

You cannot copy content of this page

Scroll to Top