Gummadi Sandhyarani : గ్రామాలకు అభివృద్ధి దారి తెరిచిన సంపంగి వాగు బ్రిడ్జ్, రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యా రాణి

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ డుంబ్రిగూడ ఏప్రిల్ 22: ఏప్రిల్ 21: డుంబ్రిగూడ మండలం కించుమండ వద్ద గల సంపంగి వాగుకు పరిశిల వద్ద 4.40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన సంపంగి వాగు బ్రిడ్జ్ ను రాష్ట్ర స్త్రీ శిశు,…

Minister Gummadi Sandhyarani : స్పెషల్ డియస్ సి చేస్తాం

తేదీ : 21/04/2025. అల్లూరి సీతారామరాజు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల్లో ఇచ్చిన భరోసా ప్రకారం మెగా డీయస్ సి ని గిరిజనుల కోసం స్పెషల్ డి యస్ సి చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.…

Public Health : ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత

తేదీ : 19/04/2025. సత్య సాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సత్య కుమార్ చెప్పారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు ధర్మవరంలో తమ కార్యాలయాన్ని…

Nimmala Ramanaidu : మరోసారి అధికారం కోసమే జగన్ విద్వేషాలు

తేదీ : 18/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మరోసారి అధికారం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలను విద్వేషాలతో రెచ్చగొడుతున్నారని మంత్రి నిమ్మల. రామానాయుడు ఆరోపించడం జరిగింది. పాలకొల్లు నియోజకవర్గం పోడూరులో రూపాయలు 2.62…

Chintamaneni Prabhakar : మంత్రికి ఎమ్మెల్యే అభినందనలు

తేదీ : 18/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్…

Seethakka : నేడు సీతక్క నియోజకవర్గంలో భూభారతి ప్రాజెక్టు ప్రారంభోత్సవం

ఏప్రిల్ 18 : ములుగు జిల్లా కేంద్రంగా నేడు కీలక కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం…

Anakapalle Fire Incident : అనకాపల్లి అగ్నిప్రమాద ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

Trinethram News : ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య.. మరికొందరి పరిస్థితి విషమం. పేలుడు ధాటికి కూలిన షెడ్లు. మృతులు సామర్లకోట వాసులు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోం మంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు. బాధితుల పరిస్థితిపై ఆరా…

CM Chandrababu’s Signature : సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ :అనంతపురం(D) గుత్తి సబ్ డివిజినల్ కార్యాలయంలో సీనియర్ ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ CM చంద్రబాబు, మంత్రి అచ్చెన్న సంతకాలను ఫోర్జరీ చేశారు. దీంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేశారు. గతేడాది ఎన్నికల సమయంలో షేర్…

Minister Lokesh : ఈనెల 12వ తేదీన ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు

తేదీ : 11/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఇంటర్ ఫలితాలు ఈనెల 12వ తేదీ విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేష్ ట్రీట్ చేయడం…

Minister Uttam : పేదలకు మూడు రంగుల కార్డులు

ఆపై వర్గాలకు ఆకుపచ్చ కార్డులు త్వరలోనే కొత్త రేషన్‌ కార్డుల జారీ కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే Trinethram News : మేం సన్న బియ్యం ఇస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌ దారిద్య్ర రేఖకు దిగువన ఉండే వర్గాల(బీపీఎల్‌)కు మూడు రంగుల కార్డులు,…

Other Story

You cannot copy content of this page