Minister Anita : పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్

Trinethram News : అమరావతి : పోలీసులపై వైసీపీ నేతల రాళ్ల దాడిపై అనిత ఆగ్రహం. కారకులపై కేసు నమోదు చేయాలని సీపీకి ఆదేశం. రక్షించాలనుకునే పోలీసులపై దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత హెచ్చరిక. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

YCP MLCs : ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం

Trinethram News : అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. వాలంటీర్లు ఎవ్వరు లేరు, రెన్యూవల్ చెయ్యలేదని మంత్రి బాల వీరంజనేయ స్వామి చెప్పడంతో సభలో దుమారం మొదలైంది. వాలంటీర్ల తొలగింపు అంశంపై మండలిలో…

CM Spoke to MP : మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : డీకే అరుణ‌ ఇంట్లో ఆగంత‌కుడు చొర‌బ‌డిన ఘ‌ట‌న‌పై ఆరా తీసిన రేవంత్ రెడ్డి ఘ‌ట‌న జ‌రిగిన తీరును, త‌న అనుమానాల‌ను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువ‌చ్చిన డీకే అరుణ‌ భ‌ద్ర‌త పెంచుతామ‌ని డీకే అరుణ‌కు హామీ ఇచ్చిన…

Avirbhava Sabha : పిఠాపురంలో నేడు జనసేన ఆవిర్భావ సభ

Trinethram News : Mar 14, 2025, ఆంధ్రప్రదేశ్ : పిఠాపురంలోని చిత్రాడలో శుక్రవారం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో సభ ఏర్పాట్లు జరిగాయి. జనసేన అధినేత,…

Anusha Tirupati : తిరుపతి అనూష విరాళం

తేదీ : 13/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ తిరుపతి .అనూష జనసేన పార్టీ ఆవిర్భవ దినోత్సవానికి లక్ష రూపాయల చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ కు అందజేయడం జరిగింది. ఉప…

New Pensions : త్వరలోనే అర్హులకు కొత్త పింఛన్లు

తేదీ : 13/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పింఛన్ దారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి త్వరలోనే కొత్త పింఛన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి కొండపల్లి. శ్రీనివాస్ అనడం జరిగింది. ఇందుకోసం…

CM Revanth : ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు

Trinethram News : Mar 13, 2025, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి సీఎం రేవంత్ చైర్మన్‌గా, మున్సిపల్ లేదా పరిశ్రమల శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.…

New Uniform : ఏపీలో ప్రభుత్వ స్కూళ్లకు కొత్త యూనిఫామ్

వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం (జూన్ 12) నుంచి స్కూల్ యూనిఫామ్లు మారనున్నాయి. కొత్త యూనిఫామ్లకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా ఈ యూనిఫాం రూపొందించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లో…

SLBC టన్నెల్.. నేటి నుంచి రంగంలోకి రోబోలు

Trinethram News : Telangana : SLBC టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నేటి(మంగళవారం) నుంచి రోబోటిక్స్ రంగంలోకి దింపనున్నారు. రోబోల కోసం సుమారు రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్…

Minister Lokesh : బీద రవిచంద్రకు మంత్రి లోకేష్ అభినందనలు

త్రినేత్రం న్యూస్: మార్చ్ 10 :నెల్లూరు జిల్లా: కావలి. శాసనసభ్యుల కోటానుంచి టిడిపి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన టిడిపి సీనియర్ నేత బీద రవిచంద్ర సోమవారం మర్యాద పూర్వకంగా మంత్రి లోకేష్ ను కలిశారు* ప్రజాసమస్యలను శాసన మండలి దృష్టికి…

Other Story

You cannot copy content of this page