mandapet

ANDHRAPRADESH

MLA Vegulla : బిసి బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్, మండపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ బిసి బాలికల మరియు కళాశాల బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, […]

ANDHRAPRADESH

MLC Thota Trimurthulu : విశాఖపట్నంలో సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రెండు రోజుల పర్యటన ముగింపు

త్రినేత్రం న్యూస్, మండపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేతృత్వంలోని కమిటీ సభ్యులు విశాఖపట్నంలో రెండు రోజుల పర్యటనను విజయవంతంగా

ANDHRAPRADESH

YCP : మండపేట మండలం మారేడుబాక గ్రామ వైసిపి పార్టీ కమిటీ నియామకం

త్రినేత్రం న్యూస్.. మండపేట మండలం మారేడుబాక గ్రామ వైసిపి పార్టీ కమిటీ నియామకం జరిగింది. మారేడుబాక గ్రామ పార్టీ అధ్యక్షులుగా మట్టపర్తి గోవిందరాజు రెండోవసారి ఎంపికయ్యారు. ఈ

ANDHRAPRADESH

Joining TDP : వరుస కట్టీన వైసీపీ నేతలు…టీడీపీ లోకి చేరికలు

త్రినేత్రం న్యూస్, మండపేట, టీడీపీలోకి వైసీపీ నేతలు వరుస కట్టారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. అదివారం తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో 4వ

ANDHRAPRADESH

MLA Vegulla : విలీనాన్ని అడ్డు కోవడం ఎవరి తరమూ కాదు

ఇది నా నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష…నా ఆకాంక్ష… విలీనం చేసి తీరతా… మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ… త్రినేత్రం న్యూస్.. మండపేట నియోజవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా గల

ANDHRAPRADESH

MLA Vegulla : పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత

మండపేట లో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర… త్రినేత్రం న్యూస్… మండపేట… పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు

ANDHRAPRADESH

MLA Vegulla : అంగన్వాడీ వర్కర్లకు 5జి ఫోన్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్, మండపేట.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవల్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు 5జి మొబైల్ ఫోన్లను అందిస్తుందని రాష్ట్ర అంచనాల

ANDHRAPRADESH

MLA Vegulla : సి.సి.రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి రూ.5.16 కోట్లు మంజూరు

త్రినేత్రం న్యూస్, మండపేట మండలం, రాయవరం మండలాలలో సి.సి.రోడ్లు, డ్రైన్లు నిర్మాణంనకు రూ.5.16 కోట్లు ఎంజిఎన్ఆర్ఇజియస్ నిధులు మంజూరు అయినట్లు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే

ANDHRAPRADESH

MLA Vegulla : అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్, మండపేట… గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లను నిర్లక్ష్యం చేసి అధ్వాన్నంగా మారిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైసీపీ చేసిన తప్పులను సరి చేస్తోందని

ANDHRAPRADESH

MLA Vegulla : గ్రంథాలయాలకు మంచి గుర్తింపు తీసుకు రావాలి

త్రినేత్రం న్యూస్, మండపేట, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమితులైన సంధర్భంగా భూపతి రాజు ఈశ్వరరాజు వర్మ, రాజోలు నియోజకవర్గం టీడీపీ

You cannot copy content of this page

Scroll to Top