Modi : కీవ్ మహాత్ముడికి మోదీ నివాళి

Modi’s tribute to the Mahatma of Kiev Trinethram News : ప్రధాని నరేంద్రమోదీ కీవ్లో మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఏవీ ఫోమిన్ బొటానికల్ గార్డెన్లో 2020లో నెలకొల్పిన జాతి పిత విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి…

మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి

Trinethram News : నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన గౌరవ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి,డిప్యూటీ మేయర్ ధనరాజ్…

జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి… ఘనంగా నివాళులు

వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాపట్ల నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి వేగేశన నరేంద్ర వర్మ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ…

గాంధీ వర్థంతిని అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నాం

గాంధీ వర్థంతిని అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నాం – దేశం కోసం మహోన్నత త్యాగాలు చేసిన వారిని స్మరించుకుందాం – నాడు జాతిపిత అనుసరించిన బాటలోనే నేడు పోరాటం చేయాలి – రాష్ట్రంలో విధ్వంస పాలనకు ముగింపు పలకాలి – మంచికి…

రాష్ట్ర సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఎస్

రాష్ట్ర సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఎస్ 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూల మాల…

Other Story

You cannot copy content of this page