ఈరోజు అనగా మంగళవారం సాయంత్రం 6.00 బాపట్ల రానున్న మాజీ మంత్రివర్యులు, పెద్దాయన గాదె వెంకటరెడ్డి

హైదరాబాద్ /బాపట్ల వైయస్సార్సీపి సీనియర్ నాయకులు, బాపట్ల మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పెద్దాయన శ్రీ గాదె వెంకటరెడ్డి ఈరోజు అనగా 27-02-2024 మంగళవారం సాయంత్రం 06.00 గంటలకు బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్ లోని వారి నివాసానికి…

టీడీపీ – జనసేన ఉమ్మడి సభ పేరు ‘జెండా’

ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో బహిరంగసభ పోస్టర్ ను విడుదల చేసిన టీడీపీ, జనసేన నేతలు సభలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్న నాదెండ్ల మనోహర్

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు కామెంట్స్

ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది. ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని…

గచ్చిబౌలి లోని రాడిసన్ హోటల్ లో పోలీసుల సోదాలు

భారీగా డ్రగ్స్ పట్టుకున్న గచ్చిబౌలి పోలీసులు.. బీజేపీ నేత కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతని తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిన్న రాత్రి హైదరాబాద్ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ శేరిలింగంపల్లి…

నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన

Trinethram News : ఏపీ నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన.. రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న సీఎం.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్.. అనంతరం స్థానిక నాయకులతో…

పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో 27 న జగన్ సమావేశం

ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్‌ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి…

జనసేన టికెట్ దక్కలేదని ఆలమూరు మండల బీసీ నాయకులు నిరసన

కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ కి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్ కేటాయించకపోవడంతో జన సైనికులు ఆగ్రహ ఆవేశాలకు లోన అవుతున్నారు.అధికార పార్టీ జన సైనికుల మీద ఎన్ని ఒత్తిడి తెచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ…

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్న నేతలు

తొలి జాబితాలో టికెట్లు దక్కని నేతలతో చంద్రబాబు సమావేశం.. చంద్రబాబు పిలుపుతో ఉండవల్లి నివాసానికి వచ్చిన ఆలపాటి రాజా రేపు పెనుకొండ ఇన్‍ఛార్జ్ పార్థసారథికి పిలుపు..పార్థసారథిని పిలిపించి మాట్లాడనున్న చంద్రబాబు.. ఐదు కోట్ల మంది ప్రజల భ్యవిష్యత్తు కోసమే పొత్తు..అధినేత పిలుపు…

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేతలు

ఢిల్లీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేతలు పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ జాబితాపై చర్చ

పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు పిలుపు

రేపు ఉదయం నివాసానికి రావాలంటూ అచ్చెన్నాయుడు మరియు యనమలతో పాటు ముఖ్యనేతలకు సమాచారం. సీనియర్లతో భేటీ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం..

You cannot copy content of this page