Dokka Seethamma : వంపూరు గంగులయ్య నివాళి

డొక్కా సీతమ్మ సేవలు నేటికీ ప్రజలకు మార్గదర్శకం అల్లూరి సీతారామరాజు జిల్లా, త్రినేత్రం న్యూస్ పాడేరు: ఏప్రిల్ 29: ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి పొందిన, మానవత్వానికి ప్రతిరూపమైన డొక్కా సీతమ్మ సేవలను జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్…

Appalanaidu : మోదీ పర్యటనను విజయవంతం చేయాలి

తేదీ : 28/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతిలో మే రెండవ తేదీన జరిగే ప్రధాన మోదీ సభను విజయవంతం చేయాలని ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇంచార్జ్ రెడ్డి .అప్పలనాయుడు పిలుపునివ్వడం…

Janasena : ఆ పదవి జనసేనకు దక్కుతుందా ?

తేదీ : 27/04/2025. విశాఖపట్నం జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖలో డిప్యూటీ మేయర్ పదవిని కూటమి అవిశ్వాస తీర్మానం ద్వారా కైసవం చేసుకుంది. అయితే ఆ పదవి ఎవరికి దక్కుతుందనేది ప్రశ్నార్ధకంగా మారడం జరిగింది. మేయర్ గా టిడిపికి…

Cowardly Act : ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య

కొత్తపేట జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్ ఆగ్రహం ముష్కర మూకలను కఠినంగా శిక్షించాలని డిమాండు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పిలుపుతో బారీ నిరసన ర్యాలీలు బారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు… Trinethram News : ఆలమూరు : త్రినేత్రం…

Janasena’s Tearful Tribute : జనసేన కన్నీటి నివాళి

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు ప్రగాఢ సంతాపం అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం: త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 27: జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌లో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన…

MLA Bommidi Naykar : ప్రజా సమస్యల పరిష్కార వేదిక

తేదీ : 25/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురం జనసేన పార్టీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి. నాయకర్ పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గం…

Janasena : కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ

జనసేన పార్టీ నిరసన దీక్ష.. రావులపాలెం: త్రినేత్రం న్యూస్. కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం రావులపాలెంలో నిరసన దీక్షలు చేపట్టారు. జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మూడు…

Chittam Murali : అరకులోయలో జనసేన సెంట్రల్ టీమ్ సమావేశం

గిరిజన హక్కుల పరిరక్షణే మా లక్ష్యం – చిట్టం మురళి. అల్లూరిజిల్లా(అరకువేలి) త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 25: అరకులోయ ఉషోదయ రిసార్ట్‌లో జనసేన పార్టీ సెంట్రల్ టీమ్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ ఇంచార్జీ చెట్టి చిరంజీవి…

Janasena Party Protests : ఉగ్రదాడిని ఖండిస్తూ జనసేన పార్టీ నిరసనలు – మానవహారాలు, సంతాప దినాలు ప్రకటించిన జనసేన

ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా త్రినేత్రం న్యూస్ అనంతగిరి మండలం: ఏప్రిల్ 24 : జమ్మూకశ్మీర్‌లోని పహాల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ మేరకు జనసేన మండల అధ్యక్షులు మురళి…

Janasena’s Tearful Tribute : జన సేన కన్నీటి నివాళి

వేగుళ్ళ లీలా కృష్ణ ఆద్వర్యంలోకొవ్వుతుల ర్యాలీ…పెహల్గాం మృతులకు నివాళి…దేశ ద్రోహులను ఏరివేత చేపట్టాలి…. Trinethram News : మండపేట : త్రినేత్రం న్యూస్. జమ్మూ కాశ్మీర్ లోని పర్యాటక ప్రాంతంపెహల్గాం ఉగ్రవాద దాడిలో మృతులకి సంతాప సూచకంగా బుధవారం కొవ్వూతుల ర్యాలీ…

Other Story

You cannot copy content of this page