Trinethram News : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టపగలే యువకుని దారుణ హత్య సంచలనగా మారింది. పట్టణంలో నీ వ్యవసాయ మార్కెట్లో యార్డులో 35 సంవత్సరాల యువకుడని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


