jammuandkashmir

TELANGANA

CM Revanth Reddy : ఉగ్రదాడికి నిరసనగా సీఎం రేవంత్‌రెడ్డి క్యాండిల్ ర్యాలీ

Trinethram News : హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు అసువులు బాశారు. ఈ దాడిని ప్రపంచ వ్యాప్తంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే […]

TELANGANA

AICC : దేశవ్యాప్తంగా రేపు కొవ్వొత్తుల ర్యాలీ

Trinethram News : కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా శుక్రవారం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీని

TELANGANA

Sudhakar Reddy : జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నము

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి. మాట్లాడుతూ జమ్మూ కాశ్మిర్ లోని అనంత నాగ్ జిల్లా పెహల్గామ్ లో

NATIONAL

Photos of Terrorists : నరమేధానికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఫొటో రిలీజ్‌

Trinethram News : జమ్మూ కశ్మీర్, అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను గుర్తించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమైనాయి. అందులోభాగంగా నలుగురు ఉగ్రవాదుల చిత్రాలను బుధవారం

NATIONAL

Compensation for Victims : పహల్గాం ఉగ్రదాడి బాధితులకు నష్ట పరిహారం

ప్రకటించిన జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం.. పూర్తి వివరాలు ఇవే Trinethram News : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో మంగళవారం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ

ANDHRAPRADESH

Janasena Party Protests : ఉగ్రదాడిని ఖండిస్తూ జనసేన పార్టీ నిరసనలు – మానవహారాలు, సంతాప దినాలు ప్రకటించిన జనసేన

ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా త్రినేత్రం న్యూస్ అనంతగిరి మండలం: ఏప్రిల్ 24 : జమ్మూకశ్మీర్‌లోని పహాల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర

ANDHRAPRADESH

Janasena’s Tearful Tribute : జన సేన కన్నీటి నివాళి

వేగుళ్ళ లీలా కృష్ణ ఆద్వర్యంలోకొవ్వుతుల ర్యాలీ…పెహల్గాం మృతులకు నివాళి…దేశ ద్రోహులను ఏరివేత చేపట్టాలి…. Trinethram News : మండపేట : త్రినేత్రం న్యూస్. జమ్మూ కాశ్మీర్ లోని

TELANGANA

MLA Adireddy Srinivas : ఉగ్రవాద పిరికి పంద చర్యకు బలమైన ప్రతి చర్య ఉంటుంది

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కాశ్మీర్‌లోని పహల్గాం ఘటనను ఖండిస్తూ కొవ్వోత్తులతో శాంతి ర్యాలీTrinethram News : రాజమహేంద్రవరం :జమ్మూ కాశ్మీర్‌ లోని పహల్గాం ప్రాంతంలో భారతీయులపై పాకిస్తాన్‌

NATIONAL

TRF : ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిందే టీఆర్ఎఫ్

Trinethram News : పహల్గామ్ ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’.. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత

NATIONAL

Woman Confronts Terrorist : భర్తను కాల్చి చంపిన ఉగ్రవాదికి ఎదురెళ్లిన మహిళ

తననూ, తన కొడుకునూ చంపేయాలని ఆవేదన ‘మిమ్మల్ని చంపబోం.. వెళ్లి మోదీకి చెప్పండి’ అంటూ వెళ్లిపోయిన ఉగ్రవాది భర్త మృతదేహంతోనే ఇంటికి తిరిగి వెళతానని తేల్చిచెప్పిన మహిళ

You cannot copy content of this page

Scroll to Top