నేను సీఎంగా ఉన్నంత కాలం ముస్లింలకు అన్యాయం జరగదు: చంద్రబాబు

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమన్న చంద్రబాబు అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని వివరణ ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలు తాము ఏనాడూ తీసుకోలేదని వెల్లడి

మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి విచ్చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : హనుమకొండ జిల్లా సీతారాం నాయక్ ను బీజేపీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి… కిషన్ రెడ్డి మీడియా సమావేశం…. ములుగు లో గిరిజన యునివర్సిటీ ప్రారంభించడం సంతోషదాయకం …. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసింది ………

ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను: కేసీఆర్‌

నల్గొండ: ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని భారాస అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.. కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం…

You cannot copy content of this page