government

ANDHRAPRADESH

Prime Minister : ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కు అతిథిగా ప్రధాని

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి పనులను రీ లాంచ్, చేసేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని పిలువనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

TELANGANA

Students Absent : ఇంటర్ పరీక్షల్లో 15 మంది విద్యార్థులు గైర్హాజరు

డిండి (గుండ్లపల్లి) మార్చి 12 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని దొంతినేని నరసింహారావు ప్రభుత్వ కళాశాలలో బుధవారం జరిగిన ఇంటర్ పరీక్షల్లో జనరల్

TELANGANA

Pending Bills : మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి

డిండి (గుండ్లపల్లి) మార్చి 12 త్రినేత్రం న్యూస్. మాజీ సర్పంచులపెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్ లు మునుగోటి రవీందర్రావు, తoడుకవిత చంద్రయ్య అన్నారు.ప్రభుత్వం

TELANGANA

ప్రతిపక్ష పార్టీ సర్పంచులకు బిల్లుల నిలిపివేత

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సర్పంచుల సంగం నాయకులు రాజిరెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య కాలం లోని సర్పంచులు తొంబై శాతం ప్రతి పక్ష బీఆరెస్

TELANGANA

KTR : కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్.. ఓన్లీ కమిషన్

Trinethram News : రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదు కేవలం 20% కమిషన్ మాత్రమే ఉంది ఢిల్లీకి మూటలు పంపడం తప్ప రేవంత్ రెడ్డికి వేరే

INTERNATIONAL

Train Hijack : బలూచిస్థాన్ లో ట్రైన్ పై మిలిటెంట్ల దాడి, హైజాక్

Trinethram News : జఫ్పార్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడి సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు బలూచిస్థాన్ లిబరేషన్

TELANGANA

MLC Kavitha : పసుపు రైతులు ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

Trinethram News : నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా ? గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం

ANDHRAPRADESH

New Uniform : ఏపీలో ప్రభుత్వ స్కూళ్లకు కొత్త యూనిఫామ్

వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం (జూన్ 12) నుంచి స్కూల్ యూనిఫామ్లు మారనున్నాయి. కొత్త యూనిఫామ్లకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన

ANDHRAPRADESH

MLA Shirishadevi : అసెంబ్లీలో ఎమెల్యే శిరీషాదేవి గిరిజనేతరులకు పక్కా గృహాలపై ప్రస్తావించడం ప్రభుత్వం 1/70 చట్టం సవరణకు కుట్రాలో భాగమే- ఆదివాసీ గిరిజన సంఘం

అల్లూరి జిల్లా పాడేరు త్రినేత్రం న్యూస్ మార్చి 12: రాష్ట్ర శాసనసభలో రంపచోడవరం ఎమెల్యే మిరియాల శిరీషాదేవి గిరిజనేతరులకు పక్కా గృహాలు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

You cannot copy content of this page

Scroll to Top