ఏపీలో ఏప్రిల్ 10 నుంచి టీచర్ల బదిలీలు!

ఏపీలో ఏప్రిల్ 10 నుంచి టీచర్ల బదిలీలు! Trinethram News : Andhra Pradesh : ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన G0-117 రద్దు,బదిలీల చట్టంపై ఈ నెల 30న డైరెక్టరేట్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందుతాయి. టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన…

First SIPC Meeting : ఏపీలో నేడు మొదటి SIPC సమావేశం?

ఏపీలో నేడు మొదటి SIPC సమావేశం? Trinethram News : ఏపీలో రాష్ట్రపెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (SIPC) సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తొలి సమావేశం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్ గా జరిగే…

గిరిజనుల జీవన ప్రమాణాలు అభివృద్ధి ప్రభుత్వ పథకాలను అమలు

గిరిజనుల జీవన ప్రమాణాలు అభివృద్ధి ప్రభుత్వ పథకాలను అమలు పరచాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ధర్తీ ఆబ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గిరిజన…

Good News New Pensions : ఏపీలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్ Trinethram News : అమరావతి : ఏపీలో అర్హులైన పెన్షన్ దారులు డిసెంబర్ మొదటివారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వంవెసులుబాటు కల్పించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్ దారులు గ్రామంలో ఒకటి,రెండు…

Debt of Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు. కాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రండి.. తేల్చుతా.. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : గవర్నమెంట్ debt – రూ.4,38,278 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ – రూ.80,914 కోట్లు.…

ప్రశ్నోత్తరాలు అనంతరం అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం

Trinethram News : అమరావతి ప్రశ్నోత్తరాలు అనంతరం అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు – 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రసిటీ డ్యూటీ బిల్లు – 2024 ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్…

రైతులకు ఇబ్బందులు కల్గకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ

సకాలంలో ప్రభుత్వ భూముల సర్వే పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ *రైతులకు ఇబ్బందులు కల్గకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ *ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ భూముల సర్వే అంశాలపై అధికారులతో రివ్యూ నిర్వహించిన ప్రభుత్వ విప్…

MLA Makkan Singh Raj Thakur : రైతు కళ్ళలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

పాలకుర్తి మండలం గుంటూరు పల్లిలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రైతు కళ్ళలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.. వడ్లు కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తాం.. సన్నడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్..…

Chandrasekaran met CM Chandrababu : అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ భేటీ

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ భేటీ Trinethram News : ఏపీ అభివృద్ధికి సంబంధించిన కీలక రంగాలపై చంద్రశేఖరన్‌తో చర్చ పరస్పర సహకారంతో ప్రభుత్వం, టాటా గ్రూప్‌ ముందుకెళ్లాలని నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 హోటళ్ల…

ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల జరిగిన పదవ జోనల్ స్పోర్ట్స్ గేమ్స్ కు విద్యార్థులు కు చదువుతోపాటు క్రీడల్లోను రాణించేలా…

You cannot copy content of this page