WhatsApp Image 2024 11 15 at 10.21.15
ఏపీలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్
Trinethram News : అమరావతి :
ఏపీలో అర్హులైన పెన్షన్ దారులు డిసెంబర్ మొదటివారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం
వెసులుబాటు కల్పించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
పెన్షన్ దారులు గ్రామంలో ఒకటి,రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి వారికి ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
