ఫార్మాసిటీ కంపెనీ వెనక్కి తీసుకున్నా రేవంత్ రెడ్డి సర్కార్

ఫార్మాసిటీ కంపెనీ వెనక్కి తీసుకున్నా రేవంత్ రెడ్డి సర్కార్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సంఘటిత,వీరోచిత,పోరాటనికి బయపడి,పార్మ సిటీ ని రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తీసుకుందని, BRS పార్టీ సీనియర్ నాయకులు, BRTU జిల్లా అధ్యక్షులు, టైగర్.భూమొల్ల.కృష్ణయ్య అన్నారు.…

మధ్యాహ్న భోజనాలలో మెనూ పాటించాలి: ఎంఈవో

మధ్యాహ్న భోజనాలలో మెనూ పాటించాలి: ఎంఈవోTrinethram News : ప్రకాశం జిల్లా కంభం. డొక్కా.సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలను మెనూ ప్రకారం నిర్వహించాలని ఎంఈవోలు మాల్యాద్రి, శ్రీనివాసులు అన్నారు.శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రంగరాజు ఎయిడెడ్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాలను…

New Mandal : తెలంగాణలో కొత్త మండలం.. మల్లంపల్లి

తెలంగాణలో కొత్త మండలం.. మల్లంపల్లి Trinethram News : ములుగు : ములుగు జిల్లాలోని మల్లంపల్లిని కొత్త మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క మండలం ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో మల్లంపల్లి,…

ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ రిలీజ్.. ఏ రోజు ఏ కార్యక్రమం అంటే..

ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ రిలీజ్.. ఏ రోజు ఏ కార్యక్రమం అంటే.. Trinethram News : హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ తాజాగా విడుదలైంది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు తొమ్మిది…

ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి Trinethram News : హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.. పాఠశాలలు, గురుకులాలను…

తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పాయింట్స్

తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పాయింట్స్…. Trinethram News : మూసీ బాధితులకు పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్ ను, దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గు చేటు. భూసేకరణ చట్టం 2013…

కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయు లేదా అంటున్నా ఏబీవీపీ విద్యార్థులు

కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయు లేదా అంటున్నా ఏబీవీపీ విద్యార్థులువికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్సంవత్సరం గడవకముందే 51 మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న ప్రభుత్వం ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీష్ రావు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ర్యాలీ…

ఈ నెల 30వ తేదీ నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం

ఈ నెల 30వ తేదీ నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం Trinethram News : ఈ నెల 30వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా…

నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేష్

గంజాయి విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమం కట్ గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే నిర్మూలనకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపాలి నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేష్ ఏపీ యాంటీ నార్కోటిక్స్…

Sanjay Raut : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి : సంజయ్ రౌత్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి : సంజయ్ రౌత్..!! Trinethram News : మహారాష్ట్ర : మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా తేలలేదు. నాలుగు రోజులుగా ఈ అంశంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. గత శాసనసభ గడువు మంగళవారంతో ముగిసినప్పటికీ…

You cannot copy content of this page