మహిళా ఇంజనీర్లకు ‘కల్పనా ఫెలోషిప్‌’

అంతరిక్ష రంగంలో రాణించాలని కోరుకునే మగువలకు స్కైరూట్‌ సంస్థ సువర్ణావకాశం న్యూఢిల్లీ :అంతరిక్ష రంగంలో రాణించాలని కలలు కంటున్న మహిళా ఇంజనీర్ల కోసం హైదరాబాద్‌కు చెందిన స్కై రూట్‌ సంస్థ సువర్ణావకాశాన్ని కల్పించింది. అర్హత గల వారికి ఒక ఏడాది పాటు…

శ్రీశైల దేవస్థానం – కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం వారికి “11” కోట్ల విలువైన “స్వర్ణ” రధాన్ని సమర్పించిన ఒక “అజ్ఞాత” భక్తుడు.

‘వివేకానంద సూక్తులు రామకృష్ణ మఠం’ గరికిపాటి ప్రసంగిం

Trinethram News : హైదరాబాద్‌: రామకృష్ణ మఠం హైదరాబాద్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘వివేకానంద సూక్తులు రామకృష్ణ మఠం’ అంశంపై ప్రముఖ ప్రవచనకర్త, మహాసహస్రావధాని డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి…

బాల రాముడికి భారీ కానుక

బాల రాముడికి భారీ కానుక.. ₹11 కోట్ల విలువైన వజ్రరత్నఖచితమైన బంగారు కిరీటాన్ని బహూకరించిన గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి ముఖేష్ పటేల్..

అయోధ్య రాములోరి గర్భగుడి కి బంగారు తలుపులు

Trinethram News : ఉత్తర ప్రదేశ్: జనవరి 16అయోధ్య రామమందిరంలో ఈనెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. నేటి నుంచి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభంకా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగు తున్నాయి. తాజాగా ఆలయ గర్భగుడికి బంగారు…

రాజధాని గ్రామం మందడంలో భోగి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు

రాజధాని గ్రామం మందడంలో భోగి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధిక ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ పెత్తందారీ పోకడలు, రాజకీయ హింస వంటి పలు అంశాలతో తయారు చేసిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసిన…

స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతికి సంకల్పిద్దాం: చంద్రబాబు

స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతికి సంకల్పిద్దాం: చంద్రబాబు Trinethram News : అమరావతి: జగన్‌ రాతియుగ పాలనకు ముగింపు పలుకుతూ.. స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి నుంచి సంకల్పం తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.. వైకాపా ప్రభుత్వ విధ్వంస…

You cannot copy content of this page