పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ

ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుంది: మాజీ ఎంపీ జయప్రద స్టార్ క్యాంపెయినర్‌గా కూడా ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయాలనుందని వెల్లడి అంతా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉందని వ్యాఖ్య పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ.

వైసీపీ సర్కార్ ముస్లింలను రెచ్చగొడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం

Trinethram News : Kiran Kumar Reddy : బీజేపీకి చెందిన రాజంపేట ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి(Kiran Kumar Reddy) మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేయమని వైసీపీ ముస్లింలను ప్రోత్సహిస్తోందన్నారు. బుధవారం మదనపల్లెలో భాజపా, తెలుగుదేశం, జనసేన నాయకులతో…

రుణమాఫీ సిద్దిపేట చేస్తారు? సీఎం రేవంత్‌కి హరీశ్‌రావు బహిరంగ లేఖ

హైదరాబాద్‌: రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్‌ 9నే చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ.2 లక్షల…

హనుమకొండ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో…

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్

Trinethram News : టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు.. ఇందులో భాగంగా ఇవాళ ఆయన…

శరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు ఎర్రబెల్లి దయాకరరావు మాజీ మంత్రి

ఎర్రబెల్లి దయాకరరావు మాజీ మంత్రి శరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు. బంజారాహిల్స్ పీఎస్ లో శరణ్ చౌదరి పై అనేక కేసులు ఉన్నాయి ఈ వ్యవహారం లో నన్నెందుకు లాగుతున్నారో అర్దం కావడం లేదు. ఎందుకు ఇలాంటి వివాదాల్లో లాగుతున్నారు…

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

Trinethram News : తమిళనాడు: మార్చి 25తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై గురించి ప్రత్యే కంగా చెప్పాల్సిన అవస రమే లేదు. ఆమె గవర్నర్ గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ గా…

శిద్దా రాఘవరావు తన అనుచరులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం

ఈ నెల 27న చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు శిద్దా రాఘవరావు తన అనుచరులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఉమ్మడి ప్రకాశం జిల్లాదర్శి నియోజకవర్గం టిక్కెట్ దక్కేనా?

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లేఖ

టెట్ -2024 పరీక్ష ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచింది. గత ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే 200ల ఫీజు, రెండు రాసిన వారికి 300 ఫీజు తీసుకున్నారు. త్వరలో జరగబోయే టెట్ పరీక్ష ఫీజు ఒక పేపర్‌కు 1000, రెండు పేపర్లకు…

వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు

బాలసముద్రం : వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.…

Other Story

You cannot copy content of this page