పవన్ కళ్యాణ్కు కేటాయించే శాఖలివే?

Pawan Kalyan’s department? Trinethram News : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎం చేస్తారని తెలుస్తోంది. అలాగే కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. పవన్ కోరిక మేరకే సీఎం చంద్రబాబు ఈ…

మందుపాతర పేలి ఏసు మృతిచెందటం బాధాకరమన్న మావోయిస్టులు

The Maoists are saddened by the death of Esu due to landmine explosion త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ములుగు వాజేడు మండలం కొంగాల అటవీప్రాంతంలో జూన్ 4న మందుపాతర పేలిన ఘటనపై మావోయిస్టులు స్పందించారు.మందుపాతర పేలి ఏసు…

Nirabh Kumar Prasad : ఏపీ CS గా నీరభ్ కుమార్ ప్రసాద్

Nirabh Kumar Prasad as AP CS Trinethram News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్ కి చెందిన నీరభ్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు.…

తిరుపతిలో మరోసారి చిరుత కలకలం

Cheetah is once again in Tirupati Trinethram News : తిరుపతి జిల్లా.. జిల్లాలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది.. తాజాగా వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచరిస్తోంది.. నిత్యం పశువుల కాపర్లు…

త్రిపురాంతకంలో అరుదైన జాతికి చెందిన పాములు

A rare species of snakes in Tripurantha Trinethram News : త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలోని ఓ నివాస గృహం వద్ద అరుదైన జాతికి చెందిన కట్ల పాములు కనిపించడంతో అటవీ శాఖ స్నేక్ క్యాచర్ కు సమాచారం…

వన్యప్రాణుల చర్మాలు స్వాధీనం

Trinethram News : పర్లాఖిమిడి అక్రమంగా రవాణా చేస్తున్న వన్యప్రాణుల చర్మాలను గజపతి జిల్లా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా అటవీశాఖ అధికారి ఎస్. ఆనంద్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో వన్యప్రాణుల చర్మాలను అక్రమంగా రవాణా…

కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం

Trinethram News : అనంతపురం: కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు.. గాలింపు చర్యలు చేపట్టిన అటవీ అధికారులు

పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో అద్భుతం

పాపికొండలు: కింటుకూరు అటవీ ప్రాంతం లోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు షాక్ కు గురి చేసిన నల్లమద్ది చెట్టు.. నల్లమద్ది చెట్టు నుండి వస్తున్న జలధారా చెట్లను గుర్తించిన అటవీ అధికారులు.. చెట్టు నుండి సుమారు 20…

ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో భద్రతా దళాల కూబింగ్

Trinethram News : మన్యం జిల్లా:మార్చి26మన్యం జిల్లా పార్వతీపురం ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు ల్లో, ఏవోబీ మావోస్టులు సంచరిస్తున్నారనే సమాచారం అందింది. ఈ మేరకు బీఎస్‌ఎఫ్‌ సీవో బీ డి.కాయ్‌ 65 బెటాలియ న్‌ పార్వతీపురం పరిధిలోని సుంకీ అటవీ ప్రాంతంలో…

ఎస్ఐబీ హార్డ్ డిస్క్ లను అడవిలో పడేశా: ప్రణీత్ రావు

కట్టర్లతో కత్తిరించి ధ్వంసం చేశాననన్న మాజీ డీఎస్పీరెండో రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి! ప్రణీత్ తో కలిసి పనిచేసిన వారినీ విచారిస్తున్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు…

You cannot copy content of this page