Road Accident : అతి వేగం.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మైనర్లు

అతి వేగం.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మైనర్లు Trinethram News : హైదరాబాద్ – బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిర్మించిన ఫ్లైఓవర్ పై బైక్ పై వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఒక్కసారిగా కరెంటు పోలును, ఆ తర్వాత డివైడరు…

తాగిన మత్తులో దొంగతనానికి వచ్చి ఫ్లైఓవర్ పైనుంచి దూకిన వ్యక్తి

తాగిన మత్తులో దొంగతనానికి వచ్చి ఫ్లైఓవర్ పైనుంచి దూకిన వ్యక్తి Trinethram News : హైదరాబాద్ – ఫలక్‌నుమాకు చెందిన రాములు (55) అనే వ్యక్తి మధ్యాహ్నం దాదాపు రెండు గంటల సమయంలో మద్యం సేవించి అంబర్‌పేటశ్రీ రమణ చౌరస్తా సమీపంలో…

నగరవాసులకు గుడ్ న్యూస్.. రెండో అతి పెద్ద ఫ్లైఓవర్‌ ప్రారంభం

నగరవాసులకు గుడ్ న్యూస్.. రెండో అతి పెద్ద ఫ్లైఓవర్‌ ప్రారంభం.. Trinethram News : హైదరాబాద్: ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్…

రేపు ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభం

రేపు ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభం Trinethram News : Hyderabad : ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌లోని ఆరాంఘర్‌-జూపార్కు మార్గంలో నిర్మించిన వంతెనను రేపు ప్రారంభించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారు. ఆరాంఘర్‌…

గోపనపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన CM రేవంత్‌

CM Revanth inaugurated the Gopanapally flyover Trinethram News : Jul 20, 2024, హైదరాబాద్ మహానగరంలో గోపనపల్లి ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్‌ ప్రారంభించారు. మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీతో కలిసి సీఎం ఈ ఫ్లైఓవర్…

MLA KP Vivekananda : బాచుపల్లి ఫ్లైఓవర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

Bachupalli flyover works should be completed quickly: MLA KP Vivekananda కొంపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండిఏ, జలమండలి, అటవీ, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఈరోజు కొంపల్లి…

తప్పిన ముప్పు

missed threat Trinethram News : కారును తప్పించపోయి ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను ఢీకొని మరో ఫ్లైఓవర్ పైకి దూసుకెళ్లిన బస్సు కర్ణాటకలోని తుమకూరు సమీపంలో ఫ్లైఓవర్ పై వెళ్తున్న కారును తప్పించపోయి పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని మరో ఫ్లైఓవర్…

అభివృద్ధిని అడ్డుకుంటే.. నగర బహిష్కరణే: సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కొందరు అడ్డుపడుతున్నారని, అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బైరామల్‌గూడ జంక్షన్‌లో రూ.148.05 కోట్లతో నిర్మించిన లెవల్‌ -2…

బైరామల్​ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎప్పుడు ఎల్బీ నగర్ కు వచ్చినా గుండె వేగం పెరుగుతుంది.. నాకు అండగా ఉండే వారంతా ఈ ప్రాంతంలో ఉన్నారు… మీ అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనిది దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా…

Other Story

You cannot copy content of this page