MP met with CM : సీఎంతో ఎంపీ భేటీ

తేదీ : 19/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రు న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఢిల్లీ లో జరిగిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సహచర ఎంపీల తో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా. మహేష్ కుమార్…

CM Chandrababu : బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతం

Trinethram News : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిలేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరు సమావేశం అయ్యారు. భేటీ అనంతరం బిలేట్స్ తో జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు…

CM Chandrababu : హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ

Trinethram News : Andhra Pradesh : హిందీ వ్యతిరేకంగా తమిళనాడులో పెద్ద ఉద్యమంలో జరుగుతోంది. ఏకంగా అక్కడ రూపాయి సింబల్ హిందీలో ఉందని మార్చేసి రూ అని తమిళంలో పెట్టారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.…

MP Keshineni Sivanath : విందుకు హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

తేదీ : 17/03/2025. ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని); ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భవన్ లో అల్పాహార విందు కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, స్పీకర్ ఓం బిర్లా, బిజెపి జాతియ అధ్యక్షుడు ఎంపీ…

CM Chandrababu : ఈనెల 18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Trinethram News : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు. అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులతో పాటు.. పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్న సీఎం చంద్రబాబు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్

Trinethram News : IPL 2025 కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2019 లో జట్టులో చేరినప్పటి నుండి క్యాపిటల్స్ తరపున 82 మ్యాచ్‌ల్లో ఆడిన అక్షర్, వేలంలో…

Fire Accident : ఘోర అగ్ని ప్రమాదం

Trinethram News : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తూర్పు ఢిల్లీలోని ఆనంద్ విహార్ వద్ద ఉన్న ఏజీసీఆర్ ఎన్‌క్లేవ్ సమీపంలోని ఓ గుడిసెలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంట్లలో ముగ్గురు వ్యక్తులు…

Sri Chaitanya Colleges : శ్రీ చైతన్య కాలేజీల్లో కొనసాగుతోన్న ఐటీ దాడులు

Trinethram News : శ్రీ చైతన్య కాలేజీల్లో మంగళవారం కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలేజీల్లో ఫీజులను ఆన్‌లైన్‌లో కాకుండా నగదు రూపంలో తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై…

Sri Chaitanya Colleges : దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు

Trinethram News : ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు చెన్నైలో సోదాలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తింపు ? విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని ట్యాక్స్…

Brahmastra : గంటలో అమెరికాను తాకే బ్రహ్మాస్త్రం!

Trinethram News : భారత్ అద్భుతం చేసింది. 1500KM రేంజుతో గంటకు 12,144KM వేగంతో దూసుకెళ్లే ఆధునిక బ్రహ్మాస్త్రాన్ని రూపొందించింది. ఢిల్లీ నుంచి వాషింగ్టన్కు ఇది గంటలో చేరుకోగలదు. ఈ లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిస్సైల్(LRASHM) 2023, NOV 16న…

Other Story

You cannot copy content of this page