తుంగభద్రను కాపాడిన కన్నయ్య నాయుడు ఏపీ జలవనరుల శాఖ సలహాదారుగా నియామకం.

Kannayya Naidu, who saved the Tungabhadra, has been appointed as advisor to the AP Water Resources Department Trinethram News : Andhra Pradesh : జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా చిత్తూరు జిల్లాకు…

Sunken Temples : మహారాష్ట్రలో ఉప్పొంగిన గోదావరి.. మునిగిన ఆలయాలు

Flooded Godavari in Maharashtra.. Sunken temples Trinethram News : Maharashtra : మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇందుకు…

Srisailam Dam : శ్రీశైలం డ్యాం వద్ద వ్యక్తి గల్లంతు

Trinethram News : శ్రీశైలం వద్ద నల్లగొండ జిల్లా చిట్యాల మండల వెంకటాపురం గ్రామానికి చెందిన చొప్పరి యాదయ్య గల్లంతయ్యారు . శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం తోటి స్నేహితులతో వెళ్లారు.. డ్యామ్ వద్ద స్నానానికి వెళ్లి కొట్టుకుపోయినట్టు స్థానికులు…

Srisailam Dam : శ్రీశైలం డాం గేట్లు ఎత్తివేత.. వీడియో చూస్తే మైమరిచిపోతారంతే

Lifting the gates of Srisailam Dam Trinethram News : Srisailam Dam gates: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో.. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ…

Nindukundala Almatti Dam : నిండుకుండల ఆల్మట్టి డ్యాం : గేట్లు తెరవనున్న అధికారులు

Nindukundala Almatti Dam: Officials to open gates Trinethram News : Andhra Pradesh కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. దీంతో దిగువన ఉన్న నారాయణ పూర్ జలాశయంలోకి వరద చేరుకుంటోంది. ఇవాళ…

వరద నీటిలో కొట్టుకుపోయిన యువకుడు

A young man who was washed away by the flood waters Trinethram News : Maharashtra : Jul 15, 2024, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రత్నగిరి జిల్లా ఖేడ్ ప్రాంతంలో వరద నీరు జనావాసాల్లోకి…

నేడు తెలంగాణకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ

హైదరాబాద్‌: వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానున్న బృందం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనం.

నేడు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం

మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న బృందం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను సందర్శించనున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం. హైడ్రాలజీ, డ్రాయింగ్ రిపోర్ట్ లతో పాటు, టెక్నికల్ డేటాను విశ్లేషించనున్న అధికారులు. బ్యారేజ్ ల భవితవ్యంపై పూర్తి…

ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్‌ ప్రకారం ఆహ్వానాలు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

ప్రధాని వస్తే.. గవర్నర్‌, సీఎం, అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయం సంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ తుంగలో తొక్కారు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారని భావిస్తున్నా మేడిగడ్డకు అందరికంటే మేమే ముందు వెళ్లాం మేడిగడ్డపై డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ…

పాకిస్థాన్‌కు రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిపేసిన మోడి ప్రభుత్వం

Trinethram News : షాపూర్ కంది బ్యారేజీ (డ్యామ్) పూర్తి చేయడంతో పాకిస్థాన్‌కు రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది.. ఈ నీటితో 32000 హెక్టార్ల J&K భూమికి సాగునీరు అందించబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన నీటిపారుదల మరియు జలవిద్యుత్ ఉత్పత్తి…

You cannot copy content of this page