CPI : కాశ్మీర్ పహాల్గంలో పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలి

అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన సిపిఐ…డిండి (గుంఫ్లపల్లి) ఏప్రిల్26 త్రినేత్రం న్యూస్కాశ్మీర్ పహాల్గంలో పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలి…అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన సిపిఐ… కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థల వైఫల్యం కారణంగానే కాశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదులు…

CPI : కాశ్మీర్ పహాల్గం పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను అంతం చేయాలి

సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కనకాచారి.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. కాశ్మీర్ లోని పహాల్గం లో విచక్షణ రహితంగా పర్యాటకులపై బుల్లెట్లతో దాడి చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను అంతం చేయాలని సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు…

CPI : సి సి కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాలి

టెంటు, మంచినీటి సౌకర్యం కల్పించాలి. సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మైనోద్ధిన్. డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం డిండి మండలంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు…

CPI : కూనoనేని సమక్షంలో సిపిఐ లో చేరిక

Trinethram News : బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన మాజీ ప్రధాన కార్యదర్శి రాయబండి పాండురంగo చారి ఈరోజు హైదరాబాదులోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్ష…

Dr. B.R. Ambedkar Jayanti : తవక్లాపూర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 14 త్రినేత్రం న్యూస్ : తవక్లాపూర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సిపిఐ తవక్లాపూర్ గ్రామశాఖ కార్యదర్శి వంకేశ్వరం చక్రి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ…

CPI : వంట గ్యాస్ ధరల పెంపుతూ సామాన్యులపై భారం

సంపన్నులకు లాభం చేకూర్చే విధంగా మోడీ విధానాలు.సిపిఐ పార్టీ డిండి మండలం. డిండి (గుండ్లపల్లి)ఏప్రిల్ 11 త్రినేత్రం న్యూస్. కేంద్ర ప్రభుత్వం వంట చేస్తుంది అదనంగా పెంచడం వల్ల సామాన్య మధ్య తరగతి కుటుంబాలపై మరింత ఆర్థిక భారం పడుతుందని సిపిఐ…

CPI : ప్రజా సమస్యల స్పందనక్కై సిపిఐ ప్రచార జాత ప్రారంభం

పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిత్యవసర ధరలను తగ్గించాలి…. Trinethram News : సామర్లకోట,ఏప్రిల్,10: భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సామర్లకోట విగ్నేశ్వర టాకీస్ వీధిలో పట్టణ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల…

CPI : గ్యాస్ సిలిండర్ ఉచితం అని చెప్పి 50 రూ పెంచుతారా ?

పుల్లల కర్రలే శరణ్యం కరెంట్ ఛార్జీలు పెంచారు..నిత్యావసర ధరలు పెంచారు…మందుల ధరలు పెంచారు…..పెట్రోల్ ధరలు పెంచారు…ఇంటి పన్నులు పెంచారు బతకాలా! వద్దాసీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు గ్యాస్ సిలిండర్ పెంపు పై కాకినాడలో సీపీఐ నిరసన Trinethram News…

CPI : 17 న సీపీఐ రాష్ట్ర నేత కె రామకృష్ణ రాజమండ్రి రాక

ఖాళీగా ఉన్న మున్సిపాలిటీ స్థలాలలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించండి మున్సిపాలిటీ స్థలాలపై భూకబ్జాదారుల కన్ను సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శ Trinethram News : రాజమహేంద్రవరం ఏప్రిల్ 7 : రాజమండ్రి నగర పరిధిలో కొన్ని ప్రాంతాలలో…

Bridge : తమ్మిలేరు పై వంతెన నిర్మించాలి

తేదీ : 29/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చాట్రాయి మండలం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో శివపురం- చిన్నంపేట మధ్య ఉన్న తమ్మిలేరు పై హై లెవెల్ కాజ్ వే నిర్మించాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ.కృష్ణ…

Other Story

You cannot copy content of this page