Attacks By Terrorists : ఉగ్రవాదుల దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం

Attacks by terrorists.. Center’s key decision Trinethram News : జమ్మూకశ్మీర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో ఇటీవల ఉగ్రదాడులు, చొరబాటు యత్నాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేసేందుకు ఒడిశాలోని…

కౌంటింగ్ కేంద్రాల్లో త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలి

: జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ అనంతపురం, మార్చి 19 : సాధారణ ఎన్నికల దృష్ట్యా నగరంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల్లో త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం…

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు షురూ

Trinethram News : హైదరాబాద్:మార్చి 18తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదో తరగతి 2024 పరీక్షలు ప్రారంభం కానున్నా యి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. ఏడు…

మధ్యాహ్నం 12.30వరకే అంగన్‌వాడీలు

రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాలు మే 31వరకు ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రీ స్కూల్‌ కార్యకలాపాలు, లబ్ధిదారులకు ఆహారం పంపిణీ 12గంటల్లోపు పూర్తి చేయాలని మహిళా శిశు సంక్షేమ…

ఇవాళ ఏపీలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పేపర్‌-1 మ.2 నుంచి సా.4 గంటల వరకు పేపర్‌-2 అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ పరీక్ష రాయనున్న 1,48,881…

డిజిపి ఆదేశాలతో విజయవాడలోని స్పా సెంటర్ లపై SEB `అధికారుల ఆకస్మిక దాడులు

Trinethram News : NTR జిల్లా విజయవాడ • 62 మంది అధికారులతో పది బృందాలుగా ఏర్పడి ఉమ్మరంగా స్పా సెంటర్లలో సోదాలు SEB అధికారులు. • 27 మంది మహిళలకు విముక్తి.. పోలీసుల అదుపులో 25 మంది విట్టులు… ఐదుగురు…

పోలీస్టేషన్లలో పది పరీక్షా ప్రశ్నాపత్రాలు

ఈనెల 18 నుండి జరగనున్న పదవతరగతి పరీక్షలు… అన్ని మండల కేంద్రాలలోని పోలిస్టేషన్లకు చేరుకున్న పదవతరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు…

ప్రజాపాలన సేవా కేంద్రాలను సత్వరమే నెలకొల్పాలి: సీఎస్ ఏ.శాంతికుమారి

Trinethram News : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. మహాలక్ష్మి,…

అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామం నందు నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలు ను శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యులు శ్రీ బొల్లా…

Other Story

You cannot copy content of this page