Gyanesh Kumar : కొత్త సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేడు బాధ్యతల స్వీకరణ

Trinethram News : కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన. కమిషనర్(సీఈసీ)గా నియమితులైన జ్ఞానేశ్కుమార్ బుధవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల సంఘం సభ్యుల నియామక చట్టం-2023 ప్రకారం ఎంపికైన తొలి సీఈసీ జ్ఞానేశ్ కుమార్. ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్…

Gyanesh Kumar : ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకం

Trinethram News : జ్ఞానేష్ కుమార్‌ను ఎన్నుకున్న ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన ఎంపిక కమిటీ కొత్త చట్టం ప్రకారం మొదటి సీఈసీగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

18 న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్

Trinethram News : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతుండగ, జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే……

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

Trinethram News : CEC Rajiv Kumar: లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం ప్రకటించింది. ఇంటెలిజెన్స్…

జనసేనను వదలని సింబల్ టెన్షన్

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు గుర్తు.. ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయించొద్దని ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు.. ఏటా ఏప్రిల్‌లో ఇదే తరహా ఫ్రీ సింబల్స్ విడుదల చేస్తూనే ఉంటుంది.. గాజు…

కాంగ్రెస్ సీఈసీ భేటీ ప్రారంభం

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

ఢిల్లీ చేరుకున్న రేవంత్.. కాంగ్రెస్ సీఈసీలో పాల్గొననున్న సీఎం

ఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు.…

నేడు ఢిల్లీ లో ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశం

హాజరుకానున్న సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు గాను 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ.. మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్న సీఈసీ.. రేపు అభ్యర్థుల…

మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..

Trinethram News : ఢిల్లీ లోక్‌సభతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్న సీఈసీ.. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు.. జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించే అవకాశం..

J&Kలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం: CEC

Trinethram News : జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహిస్తామని CEC రాజీవ్ కుమార్ వెల్లడించారు. J&Kలో ఎన్నికల సన్నద్ధతపై అధికారులు, పార్టీలతో సమీక్షించిన ఆయన.. ‘పారదర్శకంగా, వివక్ష లేకుండా ఎన్నికలు నిర్వహిస్తాం. అన్ని పార్టీల అభ్యర్థులకు భద్రత ఒకే…

Other Story

You cannot copy content of this page