నేడు కవిత ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

లిక్కర్‌ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలివ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత కవిత పిటిషన్‌ను విచారించనున్న ద్విసభ్య ధర్మాసనం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చుతూ.. ఇప్పటికే నోటీసులు…

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత కు ఈసారి కష్టమే

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 25ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్ని రోజులు.. ఈ స్కాంలో పాత్ర ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా.. సీబీఐ, ఈడీ సంస్థల అధికారులు…

‘x’ లో రాహుల్ గాంధీ ట్వీట్

ప్రధాన మంత్రి ‘డొనేట్, బెయిల్ అండ్ టేక్ బిజినెస్’ పథకం గురించి మీకు తెలుసా? దేశంలో ‘వసూలీ భాయ్’ తరహాలో ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ ప్రధాని ‘మనీలాండరింగ్’ చేస్తున్నారు. రికవరీ ఏజెంట్లుగా మారిన ఏజెన్సీల దర్యాప్తులో పాల్గొన్న 30…

ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సంచలన ఆరోపణలు

ఢిల్లీ.. 2, 3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారంటున్న ఆప్.. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని బెదిరింపులు వస్తున్నాయన్న ఆప్ నేతలు.. సీఆర్పీ 41 కింద నోటీసులిచ్చి.. సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఆమ్…

ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సంచలన ఆరోపణలు

2, 3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారంటున్న ఆప్.. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని బెదిరింపులు వస్తున్నాయన్న ఆప్ నేతలు.. సీఆర్పీ 41 కింద నోటీసులిచ్చి.. సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఆమ్ ఆద్మీ..…

కవితకు సీబీఐ పిలుపు ?

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు సీబీఐ పిలుపు వచ్చే వారం హాజరు కావాలని నోటీసులు ? ఈడీ విచారణకు హాజరు కాకండా సుప్రీంకోర్టులో ఊరట పొందిన కవిత ఈ సారి సీబీఐ నోటీసులు ఇవ్వడంతో హాజరవ్వాల్సిన పరిస్థితి.…

సీఎం జగన్ ఆస్తుల కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టులో విచారణ

సీఎం జగన్ ఆస్తుల కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టులో విచారణ .. సీబీఐ దర్యాప్తు ముగిశాకే ఈడీ దర్యాప్తు చేయాలన్న విజయసాయి, భారతి సిమెంట్ .. విజయసాయి, భారతి సిమెంట్స్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు .. సుప్రీంలో…

నటి శ్రీదేవి మరణంపై నకిలీ పత్రాలు సృష్టించిన మహిళపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ

శ్రీదేవి మరణంపై భారత్-యూఏఈ ప్రభుత్వాలు నిజాలు దాచిపెట్టాయని ఆరోపించిన భువనేశ్వర్‌కు చెందిన మహిళ తన వాంగ్మూలం నమోదు చేయకుండానే ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమన్న నిందితురాలు దీప్తి ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరిట నకిలీ లేఖలు సృష్టించిన నిందితురాలు.…

ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ

ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ… అన్ని స్థానాల్లో జై భారత్ పార్టీ పోటీ ఇటీవలే పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ తాజాగా ఎన్నికల సమర శంఖం పూరించిన లక్ష్మీనారాయణ తమ పార్టీ టికెట్ల కోసం చాలామంది ఆసక్తి చూపుతున్నారని వెల్లడి

You cannot copy content of this page