bjp

ANDHRAPRADESH

Pawan Kalyan : ఈ నెల 26న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చేతుల మీదుగా ఫారెస్ట్ అకాడమీ శంకుస్థాపన

అన్ని రకాల సదుపాయాలతో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు ఫారెస్ట్ అకాడమీ రాజానగరంలో ఏర్పాటు చేస్తున్నందుకు ప్రజల తరపున ధన్యవాదాలు కేంద్రమంత్రి గజెంద్రసింగ్ షెకావత్ కి, ఉపముఖ్యమంత్రి పవన్ […]

TELANGANA

MP Raghunandan : ‘సాయంత్రంలోగా చంపేస్తాం

ఎంపీ రఘునందన్‌కు బెదిరింపు కాల్‌ Trinethram News : భాజపా ఎంపీ రఘునందన్‌రావుకు పీపుల్స్‌వార్‌ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్‌ వచ్చింది. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఆగంతకుడు

ANDHRAPRADESH

MP Purandeswari : అనపర్తి – అర్తమూరు బి.టి రోడ్ కు శంకుస్థాపన చేసిన ఎంపి పురందేశ్వరి

పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ళ… త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అనపర్తి నుండి అర్తమూరు వరకు రూ.1 కోటి 60 లక్షల రూపాయల నిధులతో బి.టి. రోడ్ నిర్మాణానికి బుధవారం

TELANGANA

Tribal Morcha : డిండి ఐ బి భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి

బి జె పి గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షులు డా, కళ్యాణ్ నాయక్. డిండి (గుండ్లపల్లి) జూన్ 18 త్రినేత్రం న్యూస్. డిండి గ్రామ ఐబి భూముల

TELANGANA

Etala Rajendar : బీఆర్ఎస్ విలీనానికి ఈటల రోడ్ మ్యాప్!

Trinethram News : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అనూహ్యంగా బీఆర్ఎస్ పాట పాడుతున్నారు. కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీని పొగుడుతూ.. కాళేశ్వరం

ANDHRAPRADESH

Coalition Government : సుపరి పాలన తొలి అడుగు. కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం లో తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికీ సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా

TELANGANA

MLA Raja Singh : కిషన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు

Trinethram Newsఇటీవలే కొజ్జాగాల్ల కింద పని చేయలేనని హాట్ కామెంట్స్ చేసిన రాజాసింగ్.. ఇప్పుడు మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు

TELANGANA

Ketawat Lalu Naik : డిండి మండల బిజెపి కార్యవర్గ సమావేశం

ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతావత్ లాలూ నాయక్.డిండి (గుండ్ల పల్లి) జూన్07 త్రినేత్రం న్యూస్. డిండి. మండల కేంద్రంలో స్థానిక ఈ జె

TELANGANA

Etala : ‘కాళేశ్వరం’ సమాచారమంతా వాళ్లిద్దరి వద్దే: ఈటల

Trinethram News : కాళేశ్వరం కమిషన్‌ ఎదుట BJP ఎంపీ ఈటల రాజేందర్‌ విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారమంతా కేసీఆర్‌, హరీశ్‌రావు వద్దే ఉందన్నారు. ఇందులో

TELANGANA

Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ సందర్బంగా

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని, కుత్బుల్లాపూర్ గ్రామం బీజేపీ కార్పొరేటర్ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ సందర్బంగా

You cannot copy content of this page

Scroll to Top