బీజేపీ వెనుక రాముడు.. మోదీ: బండి సంజయ్

రాష్ట్రంలో అన్ని స్థానాల్లో బీజేపీని గెలిపించాల‌ని ఎంపీ బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. 370 ఆర్టికల్‌ రద్దు చేసినందుకు 370 సీట్లు బీజేపీకి ఇవ్వాలన్నారు. బీజేపీ…

లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై భారత్ మండపంలో ప్రత్యేక భేటీ

భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇంఛార్జి సునీల్ బన్సల్, డీకే అరుణ, బండి సంజయ్ లోక్ సభ ఎన్నికల కసరత్తులో భాగంగా జరుగుతున్న సమావేశం సమావేశంలోపాల్గొన్న ఈటెల రాజేందర్ ఈ కమిటీ రూపొందించిన జాబితాపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు…

కొండగట్టు అంజన్న సన్నిధిలో బండి సంజయ్

Trinethram News : జగిత్యాల జిల్లా:ఫిబ్రవరి 10కరీంనగర్ జిల్లాఎంపీ బండి సంజయ్ శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ నేటి నుండి ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించ బోతున్నాం అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని…

బీజేపీ నేత బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర ప్రారంభమైంది

కొండగట్టులో పూజలు చేసిన అనంతరం మేడిపల్లి నుంచి యాత్ర మొదలుపెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7సెగ్మెంట్లలో ఈ యాత్ర సాగనుంది. ఈ రోజు వేములవాడ సెగ్మెంట్ పరిధిలోని మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈ నెల 10…

ఈ నెల 10 నుంచి భాజపా ఎంపీ బండి సంజయ్‌ యాత్ర

విజయ సంకల్ప యాత్ర పేరుతో బండి సంజయ్‌ యాత్ర కరీంనగర్‌ ఎంపీ నియోజకవర్గం పరిధిలో బండి సంజయ్‌ యాత్ర లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు యాత్ర చేయాలని నిర్ణయం కొండగట్టు వద్ద పూజ చేసి మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభం రాజరన్న…

ఇండియా కూటమిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Trinethram News : ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైపోయిందని విమర్శించారు. బిహార్ రాజకీయాలే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తిరుగే లేదని,…

సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

Trinethram News : హైదరాబాద్‌ సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ.. సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లేఖ.. సర్పంచ్‌ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం.. సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలి.. మాజీ సర్పంచులు, ఇతర…

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి కరీంనగర్ జిల్లా:జనవరి 19తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన సెలవుదినంగా ప్రకటిం చాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో…

శివాలయ గర్భగుడిని శుభ్రం చేసిన బిజెపి నాయకులు బండి సంజయ్

శివాలయ గర్భగుడిని శుభ్రం చేసిన బిజెపి నాయకులు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా జనవరి 18ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లోని పద్మనగర్ లో ఉన్న శివాలయ గర్భగుడిని ఈ రోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి…

పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం

Trinethram News : ఢిల్లీ పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం.. జేపీ నడ్డా అధ్యక్షతన హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల నేతలు.. తెలంగాణ నుంచి పాల్గొననున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు.. తెలంగాణ పార్లమెంట్‌ స్థానాలను 5…

Other Story

You cannot copy content of this page