6 రోజుల్లో 19 లక్షల మంది దర్శనం

Trinethram News : అయోధ్య బాలక్ రామ్‌ను కేవలం 6 రోజుల్లోనే 19 లక్షల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. దేశ నలుమూల నుండి భారీగా భక్తులు తరలివస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 22 నుండి నిన్నటి వరకు 18.75…

రామ్‌లల్లా శిల్పికి శ్రీకృష్ణ విగ్రహం ఆర్డర్‌!

అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహానికి రూపాన్ని ఇచ్చిన కళాకారుడు యోగిరాజ్ ఇప్పుడు కురుక్షేత్రలో శ్రీకృష్ణుని భారీ విగ్రహాన్ని తయారుచేసేందుకు సిద్ధం అవుతున్నారు. శ్రీరాముని విగ్రహం తరహాలోనే ఈ విగ్రహాన్ని కూడా నేపాల్‌లోని గండకీ నది నుంచి సేకరించిన శాలిగ్రామశిలతో తయారు చేయనున్నారు. హర్యానాలోని…

ఫిబ్రవరి నెలలో మంత్రులు ఎవరు అయోధ్యకు వెళ్లకూడదు: ప్రధాని

ఫిబ్రవరి నెలలో మంత్రులు ఎవరు అయోధ్యకు వెళ్లకూడదు: ప్రధాని Trinethram News : న్యూఢిల్లీ:జనవరి 25కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఇటీవలే ప్రాణప్రతిష్ట జరిగిన రామాలయానికి భారీ సంఖ్యలో…

అయోధ్య రాముడిని దర్శించుకున్న హనుమంతుడు

అయోధ్య రాముడిని దర్శించుకున్న హనుమంతుడు Trinethram News : ఉత్తర ప్రదేశ్ :జనవరి 24అయోధ్య రాముడిని చూసేందుకు హనుమంతుడే అయోధ్యకు వచ్చాడంటూ ఆలయ ట్రస్ట్‌ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. ఆయోధ్యలో నిర్మించిన రామ…

తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఎందరో చేశారు

తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఎందరో చేశారు … చేస్తున్నారు … కానీ బాల రాముడి తొలిరోజు దర్శనభాగ్యం మాత్రం ఈ చంద్రబాబు గారికి మాత్రమే దక్కింది … ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా …అంతర్జాతీయ సదస్సులు అయినా …ప్రపంచ ఆర్థిక సమావేశాలు అయినా…

రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు

రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. ఈ రోజు బాలరాముడి దర్శనానికి 3 లక్షల మంది వస్తారని అంచనా.. 8 వేల మంది పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు.. నిన్న అయోధ్య రాముల వారిని దర్శించుకున్న 5 లక్షల మంది భక్తులు.

నగర ప్రజలందరి చూపూ అయోధ్యవైపే

Trinethram News : హైదరాబాద్‌ నగర ప్రజలందరి చూపూ అయోధ్యవైపే. కానీ ఎలా వెళ్లాలనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. రామ మందిరం దర్శనానికి అనుమతించడంతో నగరం నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివెళ్లే అవకాశాలున్నాయి. ఇలా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరం…

అయోధ్య రామ్ కొత్త పేరు

“అయోధ్య రామ్ కొత్త పేరు : అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు. ఐదేళ్ల బాలుడి రూపంలో కనిపిస్తున్న రఘునందుడికి నామకరణం చేశారు. ఏమని పిలవాలని నిర్ణయించారంటే? “Aఅయోధ్య రామ్ కొత్త పేరు : ఉత్తర్​ప్రదేశ్ అయోధ్య ధామ్​లో…

అయోధ్య రామయ్య కోసం ఒక్కటైన హిందువులు,, ఒకటే మాట జై శ్రీ రామ్,,

విరంతా,, బ్రాహ్మనులు కారు,, విరంతా క్షేత్రియులు కారు,, విరంతా వైషూలు కారు,, విరంతా శూద్రులు కారు,, కులం పేరు చెప్పి, కులాల వారీగా విడకోట్టబడిన హిoదువులు,, అయోధ్య రామయ్య కోసం ఒక్కటైన హిందువులు,, ఒకటే మాట జై శ్రీ రామ్,,

అయోధ్య రామాలయానికి పోటెత్తిన భక్తజనం

అయోధ్య రామాలయానికి పోటెత్తిన భక్తజనం బాలరాముడి దర్శనం కోసం బారులుతీరిన భక్తులు రెండు స్లాట్‌లలో భక్తులకు బాలరాముడి దర్శనం ఉ.7 గంటల నుంచి ఉ.11:30 గంటల వరకు.. మ.2గంటల నుంచి రాత్రి 7 గంటలకు బాలరాముడి దర్శనం

Other Story

You cannot copy content of this page