MLA Vegulla : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సొసైటీ ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల

మండపేట : త్రినేత్రం న్యూస్ : మండపేట పట్టణంలో నాళంవారి వీధి బురుగుంట చెరువుగట్టు వద్ద ఉన్న శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వరస్వామి వారి కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సొసైటీ ప్రతినిధుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి…

Cowardly Act : ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య

కొత్తపేట జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్ ఆగ్రహం ముష్కర మూకలను కఠినంగా శిక్షించాలని డిమాండు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పిలుపుతో బారీ నిరసన ర్యాలీలు బారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు… Trinethram News : ఆలమూరు : త్రినేత్రం…

New Pensions : కొత్త పెన్షన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిర్ణయం చారిత్రాత్మకం క్రిస్టియన్‌… ముస్లిం… మైనారిటీలకు రుణాలు మంజూరు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ : కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని, రాష్ట్రంలో ఈ నెల 25 నుంచే స్పౌజ్‌…

MLA Adireddy Srinivas : దీపం” సిలెండరుకు డెలీవరీ చార్జీలు తీసుకోవద్దు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

త్రినేత్రం న్యూస్: ఐవిఆర్ఎస్ ద్వారా రాజమండ్రి ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు, ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. కార్మిక చట్టాల‌ప్రకారం గ్యాస్ డెలివరీ కార్మికులకు మంచి అగ్రిమెంటు చేయిస్తాం. నగరంలోని గ్యాస్ డెలివరీ కార్మికుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం…

DSC Sadhana Committee : ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ సాధన కమిటీ

మే 2 నుండి రాష్ట్ర మన్యం నిరవధిక బంద్ కు పిలుపు.ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేయాలి. లేదా ప్రెసిడెంట్స్…

High Alert : అరకు లో ముమ్మర తనిఖీలు: కేంద్ర నిఘా హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు

అల్లూరుజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్,ఏప్రిల్ 27: కేంద్ర నిఘా వ్యవస్థ జారీ చేసిన కీలక హెచ్చరికల నేపథ్యంలో, అరకు లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడానికి అధికారులు ముమ్మర తనిఖీలకు తెరలేపారు. ఈ…

Ganesha Sharma : అన్నవరంవాసికి అరుదైన గౌరవం

కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా గణేశశర్మ Trinethram News : తమిళనాడులోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని అన్నవరానికి చెందిన రుగ్వేద పండితుడు గణేశశర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆయనను…

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ లోకల్ కాదు…ఇంటర్నేషనల్

Trinethram News : ఈ స్కామ్ తో తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధమే లేదు..టోటల్ లోటస్ పాండ్ లోనే.. లిక్కర్ స్కామ్ రూ.3200 కోట్లకు పరిమితం కాలేదు..రూ.10 వేల కోట్లకు పైనే .. అధికారిక సేల్ తగ్గించి అక్రమంగా అమ్మేసి వేల…

MLA Nallamilli : రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

త్రినేత్రం న్యూస్ : ఎమ్మెల్యే, నల్లమిల్లి మాట్లాడుతూ… కంటిన్యూస్ గా రెండు జిల్లాల కలెక్టర్లు, జాయింటు కలెక్టర్లు, సివిల్ సప్లయ్ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ రైసుమిల్లుల నుండి ఇబ్బందులు తలెత్తినా వెంటనే వారికి తెలియజేయండి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం…

Janasena’s Tearful Tribute : జనసేన కన్నీటి నివాళి

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు ప్రగాఢ సంతాపం అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం: త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 27: జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌లో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన…

Other Story

You cannot copy content of this page