అమరావతి ఉద్యమానికి 1,500 రోజులు.. 25న వెలగపూడిలో బహిరంగ సభ

అమరావతి ఉద్యమానికి 1,500 రోజులు.. 25న వెలగపూడిలో బహిరంగ సభ తుళ్లూరు : రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు అన్నదాతలు చేస్తున్న సుదీర్ఘ ఉద్యమం ఈ నెల 25వ తేదీకి 1,500 రోజులు పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని… ఆ రోజు వెలగపూడిలో…

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి అమరావతి:జనవరి 20ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ‌ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల. వైఎస్‌ ఘాట్‌ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస…

కాంగ్రెస్ పార్టీ గూటికి సునీత

Trinethram News : అమరావతి : ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో…

ఏపీ ప్రభుత్వం మరో రూ 2,450 కోట్లకు ఇండెంట్

అమరావతి ఏపీ ప్రభుత్వం మరో రూ 2,450 కోట్లకు ఇండెంట్. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ 94,200 కోట్లు. మొత్తానికి 20వ సారి FRBM పరిధి దాటడం.

పార్థసారధితో ముగిసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి భేటీ

అమరావతి పార్థసారధితో ముగిసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి భేటీ అరగంటపాటు చర్చలు జరిగినా నో క్లారిటీ సారథి కార్యాలయం నుంచి వెళ్లిపోయిన అయోధ్య రామిరెడ్డి నిన్న సీఎంఓకు వెళ్లి వచ్చినా అసంతృప్తిగానే సారథి ఈ రోజు అయోధ్య రామిరెడ్డి బుజ్జగించినా మెత్తబడని…

Other Story

You cannot copy content of this page