సమ్మక్క సారలమ్మ తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కేసీఆర్

Trinethram News : తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా…

సారలమ్మ దేవాలయం కన్నెపల్లిలో మొదలైన పూజలు

మరికొద్దిసేపట్లో కన్నేపల్లి నుండి సారలమ్మతో మేడారం బయలుదేరనున్న పూజారులు. సారలమ్మ దేవాలయంలో ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం రహస్య పూజలు ఇప్పటికే మేడారం పరిసరాల్లోకి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజు. భారీ బందోబస్త్ మధ్య సాగుతున్న పగిడిద్దరాజు, గోవిందరాజు యాత్ర మరికొద్ది సేపట్లో…

సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో

Trinethram News : సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వనదేవరుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ఆయన తనయుడు జంపన్నను నేడు మేడారం తీసుకెళ్లేందుకు పూజారులు ఏర్పాట్లు చేశారు. పూజారి పోలెబోయిన సత్యం ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు…

సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం సమర్పించిన:సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 10ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డిశుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. రేవంత్‌రెడ్డి తన మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా సమర్పించారు.…

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు కేటాంచిందని మంత్రులు Ponnam Pravakar , Seethakka తెలిపారు. ములుగు జిల్లాలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మేడారంలో ఆర్టీసీ టికెట్ పాయింట్, క్యూలైన్లు ఇతర ఏర్పా ట్లను…

మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు

మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు ములుగు జిల్లా:19 డిసెంబర్ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తు న్నారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ,…

సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ ని నిధులు కేటాయించమని కోరిన మంత్రి కొండా సురేఖ

సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ ని నిధులు కేటాయించమని కోరిన మంత్రి కొండా సురేఖ. వచ్చే సంవత్సరం 21-02-2024 నుండి 21-02-2024 జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి…

You cannot copy content of this page