కొత్త సంవత్సరంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం

Trinethram News : New Delhi : కొత్త సంవత్సరంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం రూ. 1350కే 50 కిలోల డీఏపీ బస్తా పీఎం ఫసల్ బీమా యోజన పథకం నిధులను…

టన్నుల్లో బంగారం కొన్న రిజర్వు బ్యాంక్- 2024 ఆర్థిక సంవత్సరంలో భారీ కొనుగోళ్లు

Trinethram News : మార్చి 2024 చివరి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 822 మెట్రిక్ టన్నుల బంగారాన్ని హోల్డ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న…

క్రోధి నామ సంవత్సరంలో ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుంది

Trinethram News : పిఠాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. నూతన గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్‌.. అక్కడే పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు.. అనంతరం పురోహితుల ఆశీర్వాదం స్వీకరించారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్..…

2023 సంవత్సరంలో నేరాలు బాగా పెరిగాయి:డిజిపి రవి గుప్తా.

2023 సంవత్సరంలో నేరాలు బాగా పెరిగాయి:డిజిపి రవి గుప్తా. హైదరాబాద్ డిసెంబర్ 29:ఈ ఏడాది రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు డిజిపి కార్యాల‌ యంలో ఆయ‌న నేడు 2023 రాష్ట్ర వార్షిక నేర నివేదిక…

Other Story

You cannot copy content of this page