రేపు అర్ధరాత్రి 1:45 నిముషాలకు తెరవనున్న వైకుంఠ ద్వారం

రేపు అర్ధరాత్రి 1:45 నిముషాలకు తెరవనున్న వైకుంఠ ద్వారం తిరుమలలో రేపటి నుండి భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కల్పించనున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రకటించిన సమయం కంటే ముందే టీటీడీ సర్వదర్శన టికెట్స్ పంపిణీ చేస్తుంది. రేపు…

రేపు టీ-కాంగ్రెస్‌ కీలక భేటీ

రేపు టీ-కాంగ్రెస్‌ కీలక భేటీ టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈనెల 23న గాంధీభవన్‌లో జరగనుంది. సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ ముఖ్యులు…

రేపు శ్రీ తిమ్మప్ప స్వామి ధ్వజారోహణం

రేపు శ్రీ తిమ్మప్ప స్వామి ధ్వజారోహణం ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సకల దేవతలను ఆహ్వానించేందుకు నిర్వహించే ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుందని దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ…

రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. మావోయిస్టులు రేపు భారత్ బందుకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. దండ…

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం హైదరాబాద్:డిసెంబర్ 20తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశం కానున్నారు. సచివాలయంలో జరిగే ఈ భేటీకి కలెక్టర్లు అందరూ హాజరుకావాలని రెవన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి…

రేపు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి

రేపు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. హకీంపేట్ విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్…

రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల. మార్చి నెలకు సంబంధించిన దర్శన,సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల.. ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ నమోదు కోసం అవకాశం ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి 20వ ఉదయం…

రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన

రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభించనున్నారు.. పలాస కిడ్నీ…

శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలోకి రేపు ఊరేగింపుగా తీసుకురానున్న తిరువాసగం

శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలోకి రేపు ఊరేగింపుగా తీసుకురానున్న తిరువాసగం ……………………………………………………………………………….👉తిరుపతి జిల్లా సత్యవేడు నియోజవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వరస్వామి ఆలయంలో డిసెంబర్ 10వ తేదీన( రేపు) ఆదివారం తిరువాసగంను ఊరేగింపుగా తీసుకురానున్నారు.ఆదివారం ఉదయం పది గంటలకు శివ భక్తులు( శివనడియర్)…

You cannot copy content of this page