ఒంగోలు నుంచే పోటీ చేస్తా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు నుంచే పోటీ చేస్తా.అన్నా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..అభ్యర్థులు ఎంపిక ఫైనల్ అవుతుంది అన్నారు. గిద్దలూరు అభ్యర్థి ఎవ్వరో ??? ఫైనల్ .కొన్ని నియోజక వర్గాలకు నన్ను కూడా వెళ్లి పరిశీలన చేయాలని జగన్ సూచించారన్నారు బాలినేని.. అభ్యర్థులు ఎక్కడ…

వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు

వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడువైసీపీ అధినేత, సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అంబటి రాయుడు గుంటూరు ఎంపీ లేదంటే పొన్నూరు అసెంబ్లీ టిక్కెట్‌ ఇస్తారనే ప్రచారం.

ప్రజాపాలనా కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ ప్రతినిధి మాజీ ఎంపీపీ

ప్రజాపాలనా కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ ప్రతినిధి మాజీ ఎంపీపీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అమలు లో భాగంగా ప్రజాపాలనా అభయహస్తం…

వైస్రాయ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు

మెదక్ పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ. ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు కృతజ్ఞతలు చెప్పాలనే సమావేశం ఏర్పాటుచేశాం స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను…

ప్రమాదం చేసి పారిపోయిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు

ప్రమాదం చేసి పారిపోయిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు ▪️బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీస్ జారీ. ▪️పంజాగుట్టలో రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదం చేసిన సోహెల్. ▪️తప్పించుకునేందుకు డ్రైవ్‌ డ్రైవర్ ని లొంగిపొమ్మని చెప్పిన సోహెల్. ▪️తనకు బదులు…

క్రైస్తవ సోదర, సోదరీమణులకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Christmas Wishes: క్రైస్తవ సోదర, సోదరీమణులకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రిస్మస్‌ శుభాకాంక్షలు.. అమరావతి.. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులు అందరికీ చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును…

నేడు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్థంతి

నేడు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్థంతి బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణ కర్త భారత దేశ ప్రధాని ఆంధ్రుడు అయిన పీవీ నరసింహారావు వర్థంతి ఈ రోజు… 2004 డిసెంబర్ 23 తేదీన పీవీ…

మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా

మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా.. పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వారితో పలువురు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు నాయకులు ఉన్నారు.

వైకుంఠ నాథుని కృపా కటాక్షంతో .. ప్రజలంత సుభిక్షంగ ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు

వైకుంఠ నాథుని కృపా కటాక్షంతో .. ప్రజలంత సుభిక్షంగ ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.. కరోనా లాంటి మహమ్మారులు ప్రభలకుండ పాలద్రోలాలి. ప్రజలంత సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట వెంకటేశ్వర స్వామి…

నందిగామ మనోహర్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్

నందిగామ మనోహర్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్… వైరాకు చెందిన బి ఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు నందిగామ మనోహర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ శుక్రవారం పరామర్శించారు ఎనిమిదవ…

Other Story

You cannot copy content of this page