Soldiers : ట్రక్కు లోయలో పడి ముగ్గురు సైనికులు మృతి

Three soldiers were died when the truck fell into the valley Trinethram News : అరుణాచల్ ప్రదేశ్లోని సుబన్సిరి జిల్లాలో ట్రక్కు లోయలో పడిన ఘటనలో ముగ్గురు సైనికులుమరణించారు. మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరణించిన…

Student Died : ప్రమాదవశాత్తు స్కూలు బస్సు కింద పడి విద్యార్థి మృతి

A student died after falling under a school bus Trinethram News : 2nd Aug 2024 :జనగామ జనగామ జిల్లాలో విషాదం ప్రమాదవశాత్తు స్కూలు బస్సు కింద పడి విద్యార్థి మృతి స్కూల్ బస్సు దిగుతుండగా బ్యాగు…

బస్సు కింద పడి యువకుడు నుజ్జునుజ్జు

The young man fell under the bus and died Trinethram News : Jun 08, 2024, కేరళలోని త్రిసూర్ జిల్లాలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. మహ్మద్ జాఫర్ అనే యువకుడు స్కూటర్‌పై గురువాయూర్ రహదారిలో వేగంగా…

Geetha Worker Injured : తాటి చెట్టు పై నుండి పడి గీతా కార్మికుడుకి గాయాలు

Geetha worker injured after falling from palm tree జూన్ 08, పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా కామన్పూర్ మండలం లింగాల గ్రామంలో ఉయ్యాల గంగయ్య గౌడ్ అనే గీతా కార్మికుడు వృత్తిలో భాగంగా శనివారం…

Fatal Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి మహిళ మృతి

Fatal road accident.. Bus overturned, woman died పల్నాడు – కర్ణాటక నుంచి యానాం వెళ్తున్న శ్రీతులసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద వర్షానికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా…

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి

Woman dies after falling under RTC bus in Khammam district Trinethram News : ఖమ్మం జిల్లా:మే 18ఖమ్మం జిల్లా రూరల్ మండ లం కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయము సమీపంలో క్రాస్‌రోడ్డులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు…

ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Trinethram News : ఖమ్మం జిల్లా: మార్చి09ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమా దం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజా మున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణి స్తున్న 15…

ప్రమాదవశాత్తు కింద పడి ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం

Trinethram News : అన్నమయ జిల్లా రాజంపేట నందలూరు రైల్వే స్టేషన్ లో జయంతి ఎక్స్ ప్రెస్ దిగుతూ ప్రమాదవశాత్తు కింద పడి ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం మృతుడు కేరళకు వాసి కాగా,చిత్తూరు జిల్లా…

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు…వీరిలో ఒకరు మృతి చెంది ఉన్నారు. వీరందరూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు…

అక్రమ సంబంధానికి అలవాటు పడి కట్టుకున్న భర్త ను ,ప్రియుడు ,తన తండ్రి తో కలసి హతమార్చిన వైనం

Trinethram News : పోలీసుల విచారణలో నివ్వెర పోయే నిజాలు..అసలు స్టొరీ ఏంటి అంటే? అన్నమయ్య జిల్లాలో ఒక ఇల్లాలు తాళి కట్టిన భర్త తన ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉన్నాడనుకుంది. పక్కా ప్లాన్‌తో అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసింది. పోలీసులు…

Other Story

You cannot copy content of this page