Petrol Diesel Scam : పెట్రోల్ డీజిల్ కుంభకోణం పై విజిలెన్స్ విచారణ జరిపించాలి

Vigilance inquiry should be conducted on petrol diesel scam అవినీతికి కేరాఫ్ రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం తీరుమారని పారిశుద్ద్య విభాగం అధికారులు పెట్రోల్ డీజిల్ కుంభకోణం పై విజిలెన్స్ విచారణ జరిపించాలి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి…

దేశంలో దాదాపు రెండు సంవత్సరాలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి

Trinethram News : దేశంలో దాదాపు రెండు సంవత్సరాలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటి ధరలు తగ్గే అవకాశాలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి స్పందించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు, భౌగోళిక…

వాహనదారులకు శుభవార్త.. త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు !

Trinethram News : దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు అదిరిపోయే శుభవార్త అందింది. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నట్లు సమాచారం అందుతోంది. ముడిచములు ధరలు దిగిరావడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలకు వాహన ఇంధనాల రిటైల్ అమ్మకాలపై మార్జిన్లు గత కొన్ని…

కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్లు

Trinethram News : కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్లుపట్టుకున్న స్పెషల్ పోలీస్ టీం శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్ పి గారి స్పెషల్ టీమ్ పోలీస్ వారు చిలమత్తూరు మండలం కోడూరు…

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారంటూ వార్తలు

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారంటూ వార్తలు…క్లారిటీ ఇచ్చిన కేంద్రం లీటర్ పై రూ.6 వరకు తగ్గిస్తారంటూ ప్రచారం మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ధరలు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నామని వెల్లడి మంత్రి వ్యాఖ్యలతో స్టాక్…

200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది

ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన,…

You cannot copy content of this page