క్షుద్ర పూజల కలకలం
మైలవరం మైలవరం సెయింట్ మేరీస్ స్కూల్ రోడ్ లో నిత్యం జనం రాకపోకలు సాగించే రోడ్డు లో ఏవో గీతాలు గీసి వాటి మధ్యలో పసుపు,కుంకుమ,పువ్వులు,నిమ్మకాయలు వేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనబడటంతో చేతబడి చేశారు అంటూ కలకలం రేపుతోంది…
మైలవరం మైలవరం సెయింట్ మేరీస్ స్కూల్ రోడ్ లో నిత్యం జనం రాకపోకలు సాగించే రోడ్డు లో ఏవో గీతాలు గీసి వాటి మధ్యలో పసుపు,కుంకుమ,పువ్వులు,నిమ్మకాయలు వేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనబడటంతో చేతబడి చేశారు అంటూ కలకలం రేపుతోంది…
Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం కృష్ణా నది మధ్యలో మృతదేహాన్ని గుర్తించిన ఎస్ డి ఆర్ ఎఫ్ బలగాలు. మృత దేహాన్ని బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది. మృత దేహం…
Trinethram News : అధికారులు అప్రమత్తమయ్యారు..మృత్యువాత పడిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి, భోపాల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్స్ ల్యాబ్కు పంపారు.. రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసి, కోళ్లలో వ్యాధి నిర్ధారణ…
దిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు కలకలం రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఐఐటీ దిల్లీలో ఓ విద్యార్థి మృతిచెందాడు. మహారాష్ట్రలోని నాశిక్కు చెందిన నెర్కర్ (24) అనే విద్యార్థి ఎంటెక్ చదువుతున్నాడు. క్యాంపస్లోని ద్రోణాచార్య వసతిగృహంలో అతడి మృతదేహం శుక్రవారం…
Trinethram News : నంద్యాల జిల్లా, శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది.. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి స్థానికులకు భక్తులకు కనిపించింది.. చిరుతపులిని చూసిన స్దానికులు, భక్తులు సత్రాల పైనుంచి చిరుతపులి వీడియోలను సెల్ ఫోన్ లలో…
Trinethram News : భయపడి ఇంటికి వెళ్లిపోయిన జూనియర్ విద్యార్థులు .. రామగుండం మెడికల్ కాలేజీలో ఉద్రిక్తత .. వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు విద్యార్థుల ఆందోళన కాలేజీలను ర్యాగింగ్ భూతం వదలడంలేదు.. ర్యాగింగ్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా…
అమెరికాలో విజృంభిస్తోన్న ప్లేగ్ వ్యాధి. ఒరెగాన్ స్టేట్లో తొలి పాజిటివ్ కేసు.. పదేళ్ల తర్వాత మరోసారి ప్లేగ్ వ్యాధి కలకలం.. పెంపుడు పిల్లుల ద్వారా సోకిన ప్రాణాంతక వ్యాధి.
ప్రపంచదేశాల మొత్తాన్ని గడ గడ లాడిస్తున్న వైరస్ లు…మొన్న కరోన వైరస్ తో అతలాకుతలం..ఇప్పుడు కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం.. ఇద్దరు మృతి కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్తో ఇద్దరు కన్నుమూయడం కలకలం రేపుతోంది. శివమొగ్గ జిల్లా…
మణికొండ: రంగారెడ్డి జిల్లా మణికొండలో కారులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలిని నార్సింగి పోలీసులు పరిశీలించారు. మారుతి వ్యాన్లో ఉన్న మృతదేహాన్ని మణికొండకు చెందిన ఆటోడ్రైవర్ రమేశ్దిగా గుర్తించారు. శనివారం స్నేహితులతో కలిసి ఆయన యాదగిరిగుట్టకు…
Trinethram News : హైదరాబాద్ శివారు మైలార్ దేవ్ పల్లిలోని ఓవైసీ హిల్స్ వద్ద నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇంటి బయట ఆడుకుం టున్న ముగ్గురు బాలికల ను, ఓ బాలుడిని గుర్తు తెలియని దుండగులు ఆదివారం కిడ్నాప్…
You cannot copy content of this page