Trains Canceled : రైలు సర్వీసులపై భారీ వర్షాల ఎఫెక్ట్.. ఇవాళ ఉదయం 96 రైళ్లు రద్దు

Effect of heavy rains on train services.. 96 trains canceled this morning Trinethram News : నిన్న రాత్రి వరకు 177 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. 142 రైళ్లను దారి మళ్లించిన రైల్వే…

రేపు ఉదయం వైసీపీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

ఇడుపులపాయలో ని సీఎం జగన్ తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళి అనంతరం అభ్యర్థుల ప్రకటన…

అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు జరిగిన టీటీడీ బోర్డు సమావేశం

తిరుమల ఈ రోజు అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు జరిగిన టీటీడీ బోర్డు సమావేశం ఎన్నికల కోడ్ రానున్న నేపధ్యంలో హడావుడిగా పాలకమండలి భేటీ గత నెల 26వ తేదీ జరిగిన సమావేశం. 15 రోజులు వ్యవధిలో మరోసారి సమావేశం…

ఉదయం 11 గంటలకు కడప విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

ఉదయం 11 గంటలకు కడప విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ.. హాజరుకానున్న డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు

ఇవాళ ఉదయం నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు

వై వీ సుబ్బారెడ్డి..గొల్ల బాబురావు.. మేడ రఘునాథరెడ్డి.. నామినేషన్ కార్యక్రమనికి హాజరు కానున్న పలువురు ఎమ్మెల్యేలు..

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశమయింది

ఈ భేటీకి మంత్రులంతా హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. కేబినెట్ నిర్ణయాలు: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ ను ఆమోదించిన కేబినెట్. నంద్యాల జిల్లా డోన్ లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్…

నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల

తిరుమల నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల.. ఏప్రిల్‌ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనున్న టీటీడీ.. ఉ.11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల.. మ.3గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన…

రేపు ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి కీలక సమావేశం

Trinethram News : ఢిల్లీ రేపు ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి కీలక సమావేశం.సీట్ల సర్దుబాటుపై రేపటి సమావేశంలో చర్చ. నేషనల్ కన్వీనర్‌ పేరు ప్రకటించే అవకాశం.

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా…

You cannot copy content of this page