Trinethram News : సిట్ ముందు హాజరు కావాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ అధికారులు 160 CRPC కింద నోటీసులు..
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని సూచించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు కు సంబంధించిన విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి రావాలని నోటీస్ లో పేర్కొన్న సిట్ అధికారులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


