Rs. Crore Drugs Seizure : రూ. కోటి డ్రగ్స్ సీజ్

TRINETHRAM NEWS

Trinethram News : HYD: రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు అయ్యింది. 7 కిలోల ఓపీఎం, 2 కిలోల పాపిస్ట్రా డ్రగ్స్ను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ ఫెడ్లర్లలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన డ్రగ్స్ విలువ.. దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rs. Crore Drugs Seizure

You cannot copy content of this page

Scroll to Top