Flag hoisting at Ayodhya : అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ

TRINETHRAM NEWS

Trinethram News : అయోధ్య లో భవ్య రామమందిర నిర్మాణం పూర్తయ్యింది. దీంతో ప్రధాని మోదీ సారథ్యంలో నవంబర్ 25న అయోధ్య ప్రధాన ఆలయంపై జెండాను ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మోదీకి ఆహ్వానం పంపింది. ఈ వేడుకలు రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెబుతాయని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Flag hoisting at Ayodhya Ram Temple

You cannot copy content of this page

Scroll to Top