Punjab Kings Won : లక్నోపై పంజాబ్ ఘన విజయం

TRINETHRAM NEWS

Trinethram News : లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు గెలిచింది. 37 రన్స్ తేడాతో విజయం సొంతం చేసుకుంది. పంజాబ్ విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని లక్నో ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 199/7 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. లక్నో జట్టులో ఆయుష్ బదౌనీ (74), అబ్దుల్ సమద్ (45) పోరాడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ 3, అజ్మతుల్లా 2, మార్కో జాన్సన్, చాహల్ తలో వికెట్ చొప్పున తీశారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Punjab wins big against Lucknow

You cannot copy content of this page

Scroll to Top