DSP Srihari Raju : కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 11, కిర్లంపూడి మండలం బూరుగుపూడికి సమీపంలో ఎస్సై జి సతీష్ కుమార్ కి రాబడిన సమాచారం మేరకు 24.600 కేజీల గంజాయి పట్టుకున్నట్లు తెలిపిన డిఎస్పి శ్రీహరి రాజు, గంజాయి తరలిస్తున్న 7 గురు అరెస్ట్,2 బైకులు,నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం.

సుమారు మొత్తం విలువ 13.29 లక్షల రూపాయలు, గంజాయి పట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈగల్ టీం సహకారంతో సులభతరం అవుతుందన్న డిఎస్పి, ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాసును,ఎస్సై జి సతీష్ కుమార్ ను మరియు సిబ్బందిని అభినందించిన డిఎస్పీ శ్రీహరి రాజు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Peddapuram DSP Srihari Raju holding a press conference

You cannot copy content of this page

Scroll to Top