త్రినేత్రం వికారాబాద్ ప్రతినిధి. కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ గా గుర్తించబడిన హస్నాబాద్ మరియు పర్శపూర్ గ్రామాలలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ ను పర్యవేక్షించారు. అనంతరం, జిల్లా ఎస్పీ అక్కడే ఉన్న పోలింగ్ బూత్ లెవల్ అధికారులతో మరియు పరిగి డీఎస్పీ తో మాట్లాడటం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


