ప్రశాంతంగా ముగిసిన పంచాయితీ గదుల వేలంపాట

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. పెనుమురు. మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా పంచాయతీకి సంబంధించిన ఆరుగదుల వేలంపాట రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈరోజు అనగా సోమవారం 11 గంటలకు గదులు వేలంపాట పంచాయతీ సెక్రెటరీ ప్రభు కిరణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డిపిఓ పాల్గొన్నారు. ఒక్కో గదికి 5700 నుంచి 5,800 వరకు పాట పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమoలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై వెంకట నరసింహ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫై కార్యక్రమంలో పెనుమూరు మండల ప్రజలు, కూటమి నాయకులు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Panchayat room auction ends peacefully

You cannot copy content of this page

Scroll to Top