Dr. V.M Thomas : వింజం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఎం.ఎల్.ఎ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం లోని వింజం హరిజనవాడలో జీడి నెల్లూరు శాసనసభ్యులు, మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తారు. తర్వాత 9:30 గంటలకు గంగాధర్ నెల్లూరు మండలంలోని ఎస్ ఎస్ కొండ పశువుల ఆసుపత్రి ఆవరణంలో పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులకు వసుదానా పంపిణీ చేస్తామని గంగాధర్ నెల్లూరు శాసనసభ్యుల వారి కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ కార్యాలయం కోరడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NTR Bharosa Pension Distribution

You cannot copy content of this page

Scroll to Top