త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించిన వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ఈ సందర్భంగా భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు… బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేశం , డైరెక్టర్లు మిర్యానం సురేష్, రాజు నాయక్, వట్టం నర్సిములు మరియు నాయకులు రహీం గజేందర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


