Trinethram News : Jul 21, 2025, జమ్ముకాశ్మీర్ పూంచ్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాద ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


