తాండూర్ నియోజకవర్గ ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకు కేటీర్ సన్మానం చేయడం జరిగింది అందులో భాగంగా తాండూర్ మండలం బాస్ పల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గా ఎన్నికైనటువంటి బసంత్ ను కూడా సన్మానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


