జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు 4,013 ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 618 మంది రాజకీయ నేతలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో 618 మంది స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేయనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Key developments in the

You cannot copy content of this page