గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జనసేన నాయకులు నిరసన

TRINETHRAM NEWS

శారదా కాలనీలో కలుషిత నీరు సరఫరా చేశారని ఇప్పటికే 20 మంది దాకా అస్వస్థకు గురయ్యారని ఆగ్రహం. వీరిలో పద్మ అనే 18 సంవత్సరాల యువతి దుర్మరణం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉధృత వాతావరణం.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వైద్యశాఖ మంత్రి విడదల రజిని వెంటనే రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న జేనసేన నాయకులు.

You cannot copy content of this page

Scroll to Top