Srinivasa Rao : పోలీసులను జగన్ బెదిరించడం సరికాదు

TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : తాము ఎవరికీ తొత్తులుగా పనిచేయట్లేదని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ‘మళ్లీ అధికారంలోకి వస్తే వీఆర్లో పెడుతామని వైసీపీ చీఫ్ జగన్ పోలీసులను బెదిరించడం సరికాదు. ఆయన మా గురించి అవహేళనగా మాట్లాడారు. పోలీసులను మాఫియా డాన్లతో పోలుస్తారా? గత ప్రభుత్వంలో మేమే పనిచేశామని గుర్తుపెట్టుకోవాలి. ఏపీ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది’ అని మీడియాతో చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagan's threat to police

You cannot copy content of this page

Scroll to Top